• Home » Army

Army

Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సరిహద్దును అనుకోకుండా దాటిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పీకే సాహును పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకోగా, అతని విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్‌ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 6 పారా ఎస్‌ఎఫ్‌కు చెందిన హవల్దార్‌ ఝంటు ఆలీ షేక్‌ వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయి

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

ఎన్‌టీఆర్‌, కృష్ణాజిల్లాలోని మద్రాసు రెజిమెంట్‌కి చెందిన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు 23న సదస్సు. డిశ్చార్జి బుక్‌, పీపీవో, ఐడీ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ (ఎఫ్‌పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్‌ దాన్ని సమర్థంగా పేల్చివేసింది.

China: సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

China: సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

సరిహద్దు సమస్యకు న్యాయమైన పరిష్కారానికేకాకుండా సుస్థిర, దృఢమైన సైనిక సంబంధాల కోసం భారత సైన్యంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గురువారం చైనా మిలిటరీ పేర్కొంది.

Pakistan: మిలటరీ కాన్వాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు దాడి..ఏడుగురు మృతి

Pakistan: మిలటరీ కాన్వాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు దాడి..ఏడుగురు మృతి

క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఏడు బస్సులు ఉండగా, రెండిటిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు చెప్పారు.

India-Pakistan: సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాక్ సైన్యం.. తగిన శాస్తి చేసిన భారత్..

India-Pakistan: సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాక్ సైన్యం.. తగిన శాస్తి చేసిన భారత్..

India-Pakistan: జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్‌లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.

నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

‘‘అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా’’.. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లెలగూడ కేసులో నిందితుడైన మాజీ జవాను గురుమూర్తి పోలీసులకు విసిరిన సవాలు ఇది!

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో  యువ జవాన్‌ మృతి

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో యువ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌(29) ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి