• Home » Army

Army

China: సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

China: సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం

సరిహద్దు సమస్యకు న్యాయమైన పరిష్కారానికేకాకుండా సుస్థిర, దృఢమైన సైనిక సంబంధాల కోసం భారత సైన్యంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గురువారం చైనా మిలిటరీ పేర్కొంది.

Pakistan: మిలటరీ కాన్వాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు దాడి..ఏడుగురు మృతి

Pakistan: మిలటరీ కాన్వాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు దాడి..ఏడుగురు మృతి

క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఏడు బస్సులు ఉండగా, రెండిటిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు చెప్పారు.

India-Pakistan: సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాక్ సైన్యం.. తగిన శాస్తి చేసిన భారత్..

India-Pakistan: సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాక్ సైన్యం.. తగిన శాస్తి చేసిన భారత్..

India-Pakistan: జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్‌లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.

నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

‘‘అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా’’.. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లెలగూడ కేసులో నిందితుడైన మాజీ జవాను గురుమూర్తి పోలీసులకు విసిరిన సవాలు ఇది!

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో  యువ జవాన్‌ మృతి

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో యువ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌(29) ప్రాణాలు కోల్పోయారు.

Soldier: ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను వీరమరణం

Soldier: ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను వీరమరణం

కశ్మీర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం!

ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం!

దేశ సరిహద్దు వెంబడి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థత మనకుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

Indian Army: ఎల్ఏసీ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా.. ఆర్మీ చీఫ్

Indian Army: ఎల్ఏసీ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా.. ఆర్మీ చీఫ్

పెట్రోలింగ్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇరువైపుల అధికారుల మధ్య రెండు రౌండ్ల చర్చలు కూడా పూర్తయ్యాయని, ఉభయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.

Jammu and Kashmir: ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి

Jammu and Kashmir: ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి

రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని, స్థానికులు, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు.

Golconda Fort: రేపటి నుంచి గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా

Golconda Fort: రేపటి నుంచి గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా

భారత సైన్యం 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదారాబాద్‌లోని గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా నిర్వహిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి