• Home » AP Employees

AP Employees

AP News: వారికి పదోన్నతి ఎలా కల్పిస్తారు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

AP News: వారికి పదోన్నతి ఎలా కల్పిస్తారు.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఐదుగురు పిటీషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటీషన్ల వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది.

AP Election 2024: ఆ అధికారులకు సీఈఓ మీనా కీలక ఆదేశాలు

AP Election 2024: ఆ అధికారులకు సీఈఓ మీనా కీలక ఆదేశాలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ముఖేష్ ముమార్ మీనా (CEO Mukesh Mumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని ఆదేశించారు.

AP NEWS: బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:   బొప్పరాజు వెంకటేశ్వర్లు

AP NEWS: బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ, అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు.

AP employees: ఈనెలా అదే పరిస్థితా?... జీతాలు మహాప్రభో అంటున్న ఏపీ ఉద్యోగులు

AP employees: ఈనెలా అదే పరిస్థితా?... జీతాలు మహాప్రభో అంటున్న ఏపీ ఉద్యోగులు

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా మారినట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సరైన సమయానికి జీతాలు పడక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఒక్కోసారి నెల మధ్యలోనూ పడిన సందర్భాలు ఉన్నాయి.

Andhra Pradesh: సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. రేపటి నుంచే విధుల్లోకి..

Andhra Pradesh: సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. రేపటి నుంచే విధుల్లోకి..

అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

Rongali Appalaraju : జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయాం

Rongali Appalaraju : జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయాం

ఏపీలో ఉన్న ప్రతి సీపీఎస్ ఉద్యోగి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మి మోసపోయామనే భావనతో ఉన్నారని ఏపీసీపీఎస్ ఈఏ అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ( Rongali Appalaraju) అన్నారు.

AP Govt Employees: ఏపీఎస్‌ఈఏ చీఫ్‌ వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం

AP Govt Employees: ఏపీఎస్‌ఈఏ చీఫ్‌ వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

Ashok babu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగులు బుద్ధి చెబుతారు

Ashok babu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగులు బుద్ధి చెబుతారు

చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి

AP Employees: 10వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా పడలే.. ఏపీ ఉద్యోగుల ఆందోళన

AP Employees: 10వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా పడలే.. ఏపీ ఉద్యోగుల ఆందోళన

అక్టోబర్‌ 10వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు(Salaries) పడలేదని ఏపీ ఉద్యోగులు(AP Employees) ఆందోళన చేస్తున్నారు. ఈ నెలలో 10వ తేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పెన్షన్లు, జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AP Politics: ప్రభుత్వ ఉద్యోగుల్లో కాక రేపుతున్న జీపీఎస్.. 33 ఏళ్లకే సాగనంపుతారా?

AP Politics: ప్రభుత్వ ఉద్యోగుల్లో కాక రేపుతున్న జీపీఎస్.. 33 ఏళ్లకే సాగనంపుతారా?

జీపీఎస్‌ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ఏపీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాక ముందే ఉద్యోగి వయసు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపిస్తారు. అప్పుడు గ్యారంటీ పెన్షన్ పథకం అమలయ్యే అవకాశం ఉండదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి