Home » AP CM
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.
26న (గురువారం) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM JAGAN) పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కార్యక్రమం చేపడతారు.
భవిష్యత్లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం
యూకే పర్యటనకు అనుమతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
ఏపీ ప్రభుత్వం (AP Government) మరో వెయ్యికోట్లు అప్పు తెచ్చింది. 11 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీతో మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. ఆర్బీఐ దగ్గర 5 నెలల కాలంలో
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...
తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.