Home » AP CM
ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వ కుట్రలు ఇంకా ఆగలేదు. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణపై ఇప్పటికే రైతులు మండిపడుతున్నారు. తాజాగా ఇప్పటికే పరిహారం చెల్లించిన భూములు, రోడ్లు, మౌలిక సదుపాయాల కొసం కేటాయించిన భూముల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించింది.
CM YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నెక్ట్స్ లెవల్లో ఫైర్ అయ్యారు. జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కన్నెర్ర చేశారు.
YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పథకం చాలా అద్భుతంగా అమలైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఉపాధిహామీ పథకం ఎవరికి హామీ ఇవ్వడం లేదని, భరోసా కల్పించడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షర్మిల..
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.
26న (గురువారం) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM JAGAN) పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కార్యక్రమం చేపడతారు.
భవిష్యత్లో వైద్యం మరింత అభివృద్ధి చెంది జీవిత కాలం పెరుగుతుంది. జీవితకాలం పెరగడంతో పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలకు భారంగా మారనుంది. అమెరికాలో కూడా ఓపీఎస్ భారంగా మారడంతో అక్కడి రాష్ట్రాలు ప్రత్యమ్నాయం కోసం