• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!

TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!

 AP Assembly Session 2024: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు .. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల

AP Assembly Session 2024: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు .. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల

అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు.

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం

AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

Budget Highlights : ఏపీ హ్యాపీ..

Budget Highlights : ఏపీ హ్యాపీ..

మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.

AP Assembly: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ

AP Assembly: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

AP Assembly Sessions Live updates: అసెంబ్లీ సమావేశాలు షురూ.. పూర్తయిన గవర్నర్ ప్రసంగం

AP Assembly Sessions Live updates: అసెంబ్లీ సమావేశాలు షురూ.. పూర్తయిన గవర్నర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు.

Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న

Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇది ఏడోసారి.

AP Elections 2024: ఓవైపు మొరాయిస్తున్న ఈవీఎంలు.. మరోవైపు భారీ వర్షం..

AP Elections 2024: ఓవైపు మొరాయిస్తున్న ఈవీఎంలు.. మరోవైపు భారీ వర్షం..

ఓటింగ్ సమయం ప్రారంభం కావడంతో ఓటర్లు ఉదయాన్నే కేంద్రాలకు తరలివస్తున్నారు. కొందరు ఎండలకు భయపడి ముందే ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఓ పక్క జిల్లాలో పలు చోట్ల మొరాయిన్న ఈవీఎంలు (EVMs)మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. వరికుంటపాడులోని జడ్పీహెచ్ స్కూల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి