• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

AP Assembly : అసెంబ్లీ లాబీలో ఆనం, కోటంరెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

AP Assembly : అసెంబ్లీ లాబీలో ఆనం, కోటంరెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలే. ఆనం అయితే నిన్న అంటే అసెంబ్లీ ప్రారంభం రోజున ఏకంగా టీడీపీ వాళ్లతో పాటు కూర్చుండిపోయారు.

AP Assembly: సభలో అందుబాటులో లేని పలువురు మంత్రులు.. అసెంబ్లీ అంటే లెక్కలేదా అంటూ టీడీపీ ఆగ్రహం

AP Assembly: సభలో అందుబాటులో లేని పలువురు మంత్రులు.. అసెంబ్లీ అంటే లెక్కలేదా అంటూ టీడీపీ ఆగ్రహం

ఏపీ శాసనసభలో పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు.

AP Budget Session: సభలో అచ్చెన్న ప్రశ్నకు మంత్రి అంబటి ఎలాంటి సమాధానం చెప్పారంటే...

AP Budget Session: సభలో అచ్చెన్న ప్రశ్నకు మంత్రి అంబటి ఎలాంటి సమాధానం చెప్పారంటే...

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

Kotamreddy: ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వెరైటీ నిరసన

Kotamreddy: ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వెరైటీ నిరసన

ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కొనసాగుతూనే ఉంది.

AP Budget Session: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP Budget Session: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

AP Budget Session: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే...

AP Budget Session: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి.

AP Assembly Budget Session: అసెంబ్లీ లాబీల్లో పయ్యావుల, పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నట్టు అనిపించినప్పటికీ..

AP Assembly Budget Session: అసెంబ్లీ లాబీల్లో పయ్యావుల, పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నట్టు అనిపించినప్పటికీ..

సెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చిట్ చాట్ జరిగింది. పైకి చూసేందుకు ఇది బాగానే అనిపించినా కూడా..

Payyavula: ‘అలా మాట్లాడించి గవర్నర్ స్థాయి తగ్గించారు’

Payyavula: ‘అలా మాట్లాడించి గవర్నర్ స్థాయి తగ్గించారు’

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

AP Assembly: గవర్నర్‌తో అసత్యాలు పలికిస్తున్నారు... సభలో టీడీపీ సభ్యుల నినాదాలు.. వాకౌట్

AP Assembly: గవర్నర్‌తో అసత్యాలు పలికిస్తున్నారు... సభలో టీడీపీ సభ్యుల నినాదాలు.. వాకౌట్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

AP Budget Session : గవర్నర్ ప్రసంగంలో లేని మూడు రాజధానుల అంశం.. కారణం ఏంటంటే..

AP Budget Session : గవర్నర్ ప్రసంగంలో లేని మూడు రాజధానుల అంశం.. కారణం ఏంటంటే..

ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ ప్రతి ప్రసంగంలోనూ మూడు రాజధానుల అంశం ఉండేంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి