Home » AP Assembly Budget Sessions
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు మొదలయ్యాయి. సభ మొదలవగా రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
Andhrapradesh: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ కేబినెట్ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Andhrapradesh: అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు, ఎన్నడూ చూడని ఘటనలు చోటు చేసుకోవడం పరిపాటి. రాజకీయంగా శత్రువులుగా ఉన్న కొందరు నేతలు అసెంబ్లీ సమావేశాల సమయంలో చమత్కరించుకుంటూ మాట్లాడుకున్న సన్నివేశాలు చూశాం.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Andhrapradesh: రెండో రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తేలిపే తీర్మానంపై ప్రసంగం మొదలైంది.
Andhrapradesh: టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్యాస్ ధరలు పెరిగాయని అందువలన చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: ఈనెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నేడు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్తో ప్రభుత్వం వల్లెవేయించింది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు.