• Home » Andhrapradesh

Andhrapradesh

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్‌ శంకుస్థాపన

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్‌ శంకుస్థాపన

దక్షిణ భారతదేశంలో ఎయిర్‌ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది.

పెరిగిన తెల్ల బంగారం ధర

పెరిగిన తెల్ల బంగారం ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.

దుర్గమ్మ భూములు దోచేశారు!

దుర్గమ్మ భూములు దోచేశారు!

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బొందలపాటి రాజమ్మ 2004, ఆగస్టు 23న తనకున్న స్థిరాస్తుల్లో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు.

బియ్యం..కయ్యం.. రేషన్‌ డీలర్లు వర్సెస్‌ సీఎస్‌ డీటీలు

బియ్యం..కయ్యం.. రేషన్‌ డీలర్లు వర్సెస్‌ సీఎస్‌ డీటీలు

గుంటూరు నగరంలో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్‌ డీలర్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు(సీఎస్‌ డీటీలు) మధ్యన వార్‌ నడుస్తోంది. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల పేరుతో డీటీలు కొన్ని రేషన్‌ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు.

దొంగలొస్తారు జాగ్రత్త!

దొంగలొస్తారు జాగ్రత్త!

వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్‌ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు.

హలో.. నేను.. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ని మాట్లాడుతున్నా.. రూ.10 వేలు పంపించండి

హలో.. నేను.. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ని మాట్లాడుతున్నా.. రూ.10 వేలు పంపించండి

అనంతపురం జిల్లా ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులు ఇటీవల కాలంలో హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించిన హోటల్‌ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.

మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!

మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!

శ్రామిక వర్గం తమ హక్కుల కోసం పోరాడిన స్మృత్యర్థం మే 1న 'మే డే' జరుపుకుంటున్నాం. కానీ సమాజానికి అన్నం పెట్టే రైతు నిత్యం శ్రమిస్తున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాడని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి