Home » Andhrapradesh
అనంతపురం డిపోకు కొత్తగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు ప్రారంభించారు. రెండు నూతన బస్సుల్లో ఒకదానిని అనంతపురం - నెల్లూరు, మరో బస్సును అనంతపురం - ఒంగోలు రూట్లకు కేటాయించారు. అనంతపురం డిపో ఆవరణలో శనివారం జోనల్ చైర్మన పూల నాగరాజు రిబ్బన కట్చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
Janasena sabha: పిఠాపురంలో జరుగుతున్న జనసేన సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సభకు వచ్చిన జనసేన నేత, టీడీపీ నేత విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు.
Andhrapradesh: మర్రిబంధం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా గాడితప్పిన పాలనను పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కోల్పోయిన పరిశ్రమలు తిరిగి రప్పించడంతో పాటు ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తొలినెలలోనే సామాజిక పింఛన్లు వెయ్యికి పెంచడం, అన్నాక్యాంటీన్లు పునరుద్ధరణ, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్ల జాబితాలో మరో పథకం చేరనుంది. ఆ పథకాలు ఏంటంటే..
మండలంలోని కక్కలపల్లి ప్రధానరోడ్డు ప్యాచ వర్కు లు ప్రారంభమయ్యాయి. గత రెండురోజులుగా ము మ్మరంగా సాగుతున్న పనులు తుది దశకు చేరుకు న్నాయి. అయితే ప్యాచ వర్కులను చూసి పడే ఆనం దాన్ని రోడ్డుపై కనిపిస్తున్న గుంతలు ఆవిరి చేస్తున్నా యి. కక్కలపల్లి ప్రధాన రోడ్డు ప్యాచ వర్కుల ఆల స్యంతో కంకర తేలి వాహనదారులు, ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఈ నెల 19న ‘ఏం రోడ్డప్పా ఇది’ అనే శీర్షికన ఆంధ్ర జ్యోతి కథనం ప్రచురిం చింది.
గత వైసీపీ హయాంలో శోత్రియం భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేసిన వైసీపీ(YCP) నాయకుడు.. తాజాగా సర్వే చేసేందుకెళ్లిన అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. తన అనుచరులను ఉసిగొల్పాడు. పెనుకొండ మండలం బొజ్జిరెడ్డిపల్లి(Bojjireddypalli)లో సర్వే నంబరు 28/2లో 28సెంట్ల శోత్రియం భూమి ఉంది.
పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది.
గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎక్కడ చూసినా గంతలమయమైన రహదారులే దర్శనమిచ్చాయి. వా టిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు నర కయాతన పడ్డారు. ఈ రోడ్లకు కూటమి ప్రభుత్వంలో నైనా మోక్షం కలుగుతుందా...? అని మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది.