• Home » Andhra Pradesh

Andhra Pradesh

Nara Lokesh: పిల్లలకు అర్థమయ్యేలా పుస్తక రూపంలో బాలల భారత రాజ్యాంగం: లోకేష్

Nara Lokesh: పిల్లలకు అర్థమయ్యేలా పుస్తక రూపంలో బాలల భారత రాజ్యాంగం: లోకేష్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.

CM Chandrababu:  మాక్ అసెంబ్లీ అద్భుతం..  విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు

ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు.

Buddha Venkanna: సజ్జల జైలుకెళ్లడం ఖాయం.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

Buddha Venkanna: సజ్జల జైలుకెళ్లడం ఖాయం.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

రైతుల మీద మొసలి‌కన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

AP Liquor Case : సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు నిందితులకు ఊరట

AP Liquor Case : సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు నిందితులకు ఊరట

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.

Pawan Kalyan: రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్ భరోసా

Pawan Kalyan: రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్ భరోసా

అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.

Parakamani Case: తిరుమల పరకామణి కేసు..  మరోసారి సీఐడీ ముందుకు ధర్మారెడ్డి

Parakamani Case: తిరుమల పరకామణి కేసు.. మరోసారి సీఐడీ ముందుకు ధర్మారెడ్డి

తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.

Bhanu Prakash Reddy: భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్: భానుప్రకాష్

Bhanu Prakash Reddy: భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్: భానుప్రకాష్

భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరుణాకర్ పిట్ట కధలు చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు.

Leopard: బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్

Leopard: బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్

ఎన్వీయూలో మరోసారి చిరుత సంచారంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఎస్వీయూలోని కోళ్ల గూడుపై చిరుత దాడి చేసింది.

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎంతో తెలుసా..

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎంతో తెలుసా..

కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.

AP Mock Assembly: ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు

AP Mock Assembly: ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు

ఏపీ మాక్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి