• Home » Anathapuram

Anathapuram

TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత

TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

 Anantapur: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని... బాలుడి ఆత్మహత్య

Anantapur: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని... బాలుడి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని తల్లిపై అలిగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Anathapuram : డిజిటల్‌ సాక్ష్యాలతో హత్యానేరం రుజువు

Anathapuram : డిజిటల్‌ సాక్ష్యాలతో హత్యానేరం రుజువు

డిజిటల్‌ సాక్ష్యాలు, అధికారుల నివేదికల ఆధారంగా ఓ హత్య కేసులో నేరం రుజువైనట్లు అనంతపురం జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

CPI Ramakrishna : పాలన వదిలేసిన పవన్‌కు డిప్యూటీ సీఎం పదవెందుకు?

CPI Ramakrishna : పాలన వదిలేసిన పవన్‌కు డిప్యూటీ సీఎం పదవెందుకు?

పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.

Anantapur Police : ధార్‌ గ్యాంగ్‌ అరెస్టు

Anantapur Police : ధార్‌ గ్యాంగ్‌ అరెస్టు

కలకలం సృష్టిస్తున్న ధార్‌ గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం నగర శివారులోని విల్లాల్లో ఈ ముఠా...

Anantapur District : చిక్కనైన పాల కోసం..పామాయిల్‌, ఉప్పు, మాల్టోడెక్సిన్‌

Anantapur District : చిక్కనైన పాల కోసం..పామాయిల్‌, ఉప్పు, మాల్టోడెక్సిన్‌

పాలలో చిక్కదనం కోసం పామాయిల్‌, ఉప్పు, మాల్టోడెక్సిన్‌ పౌడర్‌ను నీటిలో కలిపి.. తర్వాత ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుతున్నారు.

Google Maps : గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

Google Maps : గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

కొండల్లోకి వెళ్లి వాహనాన్ని గోతుల్లోకి దింపాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపి.. ఉ

 Anantapur : యువకుడి అనుమానాస్పద మృతి

Anantapur : యువకుడి అనుమానాస్పద మృతి

అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి సమీపంలోని నాగిరెడ్డిపల్లి రస్తా వద్ద రైలుపట్టాలపై ఆదివారం ఉదయం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి(25) మృతదేహం లభ్యమైంది.

Collector Vinod Kumar : డీఆర్వో ‘రమ్మీ’పై విచారణకు ఆదేశం

Collector Vinod Kumar : డీఆర్వో ‘రమ్మీ’పై విచారణకు ఆదేశం

ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అభిప్రాయాలు సేకరించే సమయంలో..

Anantapur : 20 వేల మందితో హనుమాన్‌ చాలీసా పారాయణం

Anantapur : 20 వేల మందితో హనుమాన్‌ చాలీసా పారాయణం

హనుమాన్‌ చాలీసా పారాయణ ప్రచార సమితి ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి