Home » Ananthapuram
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..?
అనంతపురం జిల్లా: గుమ్మఘట్ట మండలం, బేలేడు గ్రామంలో కలుషిత నీరు (Polluted Water) కలకలం రేగింది. కలుషిత నీరు తాగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా..
: పేదవాడి సొంతింటిపై ఎన్నెన్నో బీరాలు పోయిన వైసీపీ ప్రభుత్వం.. ఆచరణలో చతికిల పడింది. ఇల్లు కాదు.. ఊళ్లను నిర్మించి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఆయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇది అమలు కాలేదు. సకాలంలో బిల్లులు, సామగ్రి సరఫరా కాలేదు. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి.
‘‘సీఎం జగన్ (CM Jagan) నార్పలకు వస్తున్నారు.. వాహనం ఏర్పాటు చేశాం.. నువ్వేమో రాకుండా ఊర్లో తిరుగుతున్నావ్.. సీఎం సభకు రాకుంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సంక్షేమ పథకాల సొమ్ము చెప్పుతో కొట్టి వసూలు చేస్తా..’’
అనంతపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బుధవారం అనంతపురం జిల్లా (Anantapuram Dist.)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా...
మండలపరిధిలోని తవళం గ్రామం వద్ద పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన తవళం ఆం జనేయస్వామి రథోత్సవాన్ని (తేరు) మంగళవారం వైభవంగా నిర్వహించారు.
అనంతపురం: తాడిపత్రిలో డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అని, మున్సిపాలిటీలోనూ డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
అనంతపురంలో కలకలం రేపిన వీడియో వెనకున్న అసలు నిజం ఇదే..
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) సవాలును స్వీకరించి.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalava Srinivasulu) చర్చకు వెళ్లడం..
రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం, ఎన్. హనుమాపురంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఒకరిపై ఒకరు విమర్ళలు చేసుకుంటున్నారు.