Home » Anakapalli
ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో చోటు చేసుకుంది. యలమంచిలి మండలం, రేగుపాలెంకు చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్, బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు.
టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని (Bandaru Saytya Naryana Murthy) పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారా..? అందుకే.. ఆదివారం అర్ధరాత్రి నుంచే భారీగా బందోబస్తు నిర్వహించారా..?
అనకాపల్లి జిల్లా: పరవాడ మండలం, వెన్నెల పాలెంలో ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయటకు వస్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర గవర్నర్ను కలవడానికి వెళుతుంటే అడ్డుకోవడంపై ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్లోని వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పెన్షన్ నగదు తీసుకెళ్తుండగా దోపిడీ దొంగలు అడ్డగించి ఎత్తుకెళ్లిపోయారు. బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఈ దోపిడీ
ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏపీ మహిళా కమిషన్(AP Women's Commission)లో సభ్యురాలి సోదరిపై గుర్తు తెలియని యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఏపీలో వలంటీర్లు చేస్తున్న మోసాలు, దారుణాలు ప్రతీరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలు జిల్లాలో వలంటీర్లు చేస్తున్న బాగోతాలు విన్నా, చూసినా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఓ వలంటీర్ వృద్ధురాలిని హత్య చేయగా, మరో వలంటీర్ యువతిని వేధింపులకు గురిచేశాడు. నిన్న ప్రకాశం జిల్లాలో మరో వలంటీర్ ఎక్కడో ఉండి.. తాను ఇక్కడే ఉన్నట్టు సృష్టించి బయోమెట్రిక్ ద్వారా పంపిచన్లను పంపిణీ చేశాడు.
జిల్లాలో అత్యంత దారుణ రీతిలో ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.