• Home » Anakapalli

Anakapalli

Reactor Explosion: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..?

Reactor Explosion: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..?

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.

Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..

Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..

రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన నలుగురు కార్మికులు చనిపోయారు.

AP News: అనకాపల్లి ఫుడ్ పాయిజన్‌పై పాస్టర్ భార్య సమాధానం ఇదీ

AP News: అనకాపల్లి ఫుడ్ పాయిజన్‌పై పాస్టర్ భార్య సమాధానం ఇదీ

Andhrapradesh: అనకాపల్లిలోని అనాథాశ్రమయంలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపటిన విషయం తెలిసిందే. కోట ఊరట్లలో ఫుడ్ పాయిజన్‌ జరిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పాస్టర్ కిరన్‌ భార్య రమ ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ‘‘శనివారం రాత్రి నక్కపల్లి, పొందూరుకు చెందిన ఇద్దరు దాతలు ఆహారం ఇచ్చారు. ఒక దాత సమోసా, చాక్లెట్లు ఇవ్వగా...

Pastor Arrest: ముగ్గురు చిన్నారులపై మృతి కేసులో పాస్టర్ అరెస్టు..

Pastor Arrest: ముగ్గురు చిన్నారులపై మృతి కేసులో పాస్టర్ అరెస్టు..

కైలాసలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన కేసులో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పాస్టర్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో శనివారం రోజున పాచిపోయిన బిర్యానీ పెట్టడంతో సుమారు 38మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

YSRCP : అధికారం పోయినా.. ఆగని వైసీపీ నేతల ఆగడాలు

YSRCP : అధికారం పోయినా.. ఆగని వైసీపీ నేతల ఆగడాలు

వైసీపీ అధికారం కోల్పోయినా.. ఆ పార్టీ నేతల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. అధికారుల అండదండలతో చెలరేగిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేస్తున్నారు.

MP Ramesh: త్వరలోనే అనకాపల్లి టూ రాజమండ్రికి జాతీయ రహదారి

MP Ramesh: త్వరలోనే అనకాపల్లి టూ రాజమండ్రికి జాతీయ రహదారి

Andhrapradesh: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి అరులైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

AP News: అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు

AP News: అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ అనుమానించినట్లుగానే నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Anakapalli Police: రూ.50వేల రివార్డు ప్రకటించిన అనకాపల్లి పోలీసులు.. ఎందుకో తెలుసా?

Anakapalli Police: రూ.50వేల రివార్డు ప్రకటించిన అనకాపల్లి పోలీసులు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం (Koppugondupalem) బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్(Suresh) కోసం అనకాపల్లి(Anakapalli) జిల్లా పోలీసులు(Police) గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడు ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. సురేశ్ పరారైన సమయంలో బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, ట్రాక్ పాయింట్ ధరించి ఉన్నాడు.

Vangalapudi Anitha : బాలిక హత్య కేసులో నిందితుడ్ని వదలం

Vangalapudi Anitha : బాలిక హత్య కేసులో నిందితుడ్ని వదలం

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి