Home » Anakapalli
నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ
అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.
అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.
Andhrapradesh: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు.
ప్రభుత్వ విధి విధానాలు అవినీతిని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పటం మానేసి నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల ఆరోపణలు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
అనాకపల్లి(Anakapalli)లో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో చోటు చేసుకుంది. యలమంచిలి మండలం, రేగుపాలెంకు చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్, బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు.
టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని (Bandaru Saytya Naryana Murthy) పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారా..? అందుకే.. ఆదివారం అర్ధరాత్రి నుంచే భారీగా బందోబస్తు నిర్వహించారా..?
అనకాపల్లి జిల్లా: పరవాడ మండలం, వెన్నెల పాలెంలో ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయటకు వస్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర గవర్నర్ను కలవడానికి వెళుతుంటే అడ్డుకోవడంపై ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.