Home » Anagani Satya Prasad
రేపల్లె మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Satya Prasad) గన్నవరం ఎయిర్ పోర్టులో(Gannavaram Airport) పోలీసులు అడ్డుకున్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే అమర్నాథ్ హత్యకు గురయ్యాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (MLA Anagani Satya Prasad) ఆరోపించారు.
వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాలి సత్యప్రసాద్ తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడంపై టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amaravathi: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ (TDP) ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. లక్షల్లో పెట్టుబడిన పెట్టిన రైతుల్ని వర్షాలు దెబ్బతీశాయని, నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవటం
అమరావతి: మత్స్యకారుల ఇబ్బందులను వివరిస్తూ సీఎం జగన్ (CM Jagan)కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) లేఖ (Letter) రాశారు.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్ట్ను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కల్లుగీత పాలసీతో గీత కార్మికులకు ఒరిగేది శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.