Home » Alluri Sitaram Raju
అరకులోయ: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. వైద్య సదుపాయం కోసం అరకులోయ పరిసర ప్రాంతాల ప్రజలు డోలీ మోతలు కొనసాగిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు.
గోదారమ్మను నమ్ముకునే ఆ కుటుంబాలు ఏళ్లకేళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి...
అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) ఎటపాక మండలం టీపీవీడు పంచాయతీలోని గోదావరి ఒడ్డున ఉన్న గొల్లగూడెంలో పావురం కలకలం రేపింది.
రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.
‘తెలుగువీర లేవరా’ అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు తెలుగుతెరకు సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇకలేరు.. తనదైనశైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడీ చేసిన ‘దేవుడులాంటి మనిషి’ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తున్నదని అరకు పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి వంపూరు గంగులయ్య అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నారని అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్ అన్నారు.