• Home » Alluri Sitaram Raju

Alluri Sitaram Raju

Alluri Sitarama Raju Dist: అల్లూరి జిల్లాలో 48 గంటల పాటు బంద్.. అసలు కారణమిదే..

Alluri Sitarama Raju Dist: అల్లూరి జిల్లాలో 48 గంటల పాటు బంద్.. అసలు కారణమిదే..

Alluri Sitarama Raju Dist: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 యాక్ట్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన సంఘాలు, వామపక్షాలు బంద్ చేపట్టాయి. ఈ బంద్‌కు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. దీంతో జిల్లాలో 48 గంటల పాటు బంద్ ప్రభావం ఉండనుంది.

Araku Chali Utsav: అదరగొట్టేలా అరకు చలి ఉత్సవాలు..కల్చరల్ ర్యాలీ

Araku Chali Utsav: అదరగొట్టేలా అరకు చలి ఉత్సవాలు..కల్చరల్ ర్యాలీ

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా మ్యూజియం నుంచి ప్రధాన వేదిక వరకు కల్చరల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు అంతా సంప్రదాయ నత్యాలతో పాటు ప్లాస్ డార్క్ డ్యాన్స్ చేస్తూ ఫెస్టివల్ శోభ తీసుకువచ్చారు.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి పేరు.. చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి పేరు.. చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయానికి ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెడుతూ శాసనసభలో ఓ ప్రతిపాదన చేసింది.

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...

Andhra Pradesh: ఏజెన్సీ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

Andhra Pradesh: ఏజెన్సీ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.

Arakuloya: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు..

Arakuloya: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు..

అరకులోయ: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. వైద్య సదుపాయం కోసం అరకులోయ పరిసర ప్రాంతాల ప్రజలు డోలీ మోతలు కొనసాగిస్తున్నారు.

AP GOVT: పాడేరులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కారు

AP GOVT: పాడేరులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కారు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Purandeswari: పాడేరు రోడ్డు ప్రమాదంపై పురందేశ్వరి స్పందన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

Purandeswari: పాడేరు రోడ్డు ప్రమాదంపై పురందేశ్వరి స్పందన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు.

AP News: సొంతూరుకు దూరంగా.. గోదావరి చెంతన బతుకు పోరాటం.. మత్స్యకారుల దీనగాధ

AP News: సొంతూరుకు దూరంగా.. గోదావరి చెంతన బతుకు పోరాటం.. మత్స్యకారుల దీనగాధ

గోదారమ్మను నమ్ముకునే ఆ కుటుంబాలు ఏళ్లకేళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి...

పావురాన్ని పట్టుకున్న యువకులకు షాకింగ్ సీన్.. కాలికి కట్టి ఉన్న ప్లాస్టిక్ ట్యాగులను పరిశీలించగా..

పావురాన్ని పట్టుకున్న యువకులకు షాకింగ్ సీన్.. కాలికి కట్టి ఉన్న ప్లాస్టిక్ ట్యాగులను పరిశీలించగా..

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) ఎటపాక మండలం టీపీవీడు పంచాయతీలోని గోదావరి ఒడ్డున ఉన్న గొల్లగూడెంలో పావురం కలకలం రేపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి