Home » Akhilesh Yadav
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) ఆరా తీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించారు.
Telangana: తుంటి ఎముక ఫ్యాక్చర్తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ విగ్రహాన్ని సోమవారంనాడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Cricket: క్రికెట్ ప్రపంచ కప్(Cricket World Cup - 2023) లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్(Akilesh Yadav) యాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనాభా నియంత్రణ’ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. చదువుకున్న మహిళలకు గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. దీనిపై అఖిలేష్ తాజా వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహమని చెప్పారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్యప్రదేశ్లోని...
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల కోసం బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమితో సమాజ్వాదీ పార్టీ సంబంధాలు కొనసాగించే అవకాశాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ పోస్ట్లో ఆయన తిరిగి పీడీఏ ప్రస్తావన చేశారు. 'ఇండియా' కూటమి ఊసెత్తలేదు.