• Home » Akhilesh Yadav

Akhilesh Yadav

SP: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు, విచారణకు సహకరిస్తా, కండీషన్స్ అప్లై అంటోన్న అఖిలేష్

SP: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు, విచారణకు సహకరిస్తా, కండీషన్స్ అప్లై అంటోన్న అఖిలేష్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.

Illegal mining case: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

Illegal mining case: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌‌కు అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు పంపింది. 160 సీఆర్‌పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2012-2016 మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగుచూసింది.

SP: ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించింది, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తోంది: అఖిలేశ్ యాదవ్

SP: ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించింది, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తోంది: అఖిలేశ్ యాదవ్

ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.

Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??

Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Rahul Gandhi: ఇక పొత్తు కుదిరినట్టే.. ఎట్టకేలకు రాహుల్ న్యాయ యాత్రలో అఖిలేశ్ యాదవ్..

Rahul Gandhi: ఇక పొత్తు కుదిరినట్టే.. ఎట్టకేలకు రాహుల్ న్యాయ యాత్రలో అఖిలేశ్ యాదవ్..

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...

Congress: రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్.. ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు కలిసి అభివాదం

Congress: రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్.. ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు కలిసి అభివాదం

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.

Lok Sabha Elections: సీట్ల సర్దుబాటుపై సయోధ్య కుదిర్చిన సోనియా, ప్రియాంక.. ఎస్పీకి-62, కాంగ్రెస్‌కు-17

Lok Sabha Elections: సీట్ల సర్దుబాటుపై సయోధ్య కుదిర్చిన సోనియా, ప్రియాంక.. ఎస్పీకి-62, కాంగ్రెస్‌కు-17

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ , కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది.

National Politics: కలిసే ఉన్నాం.. న్యాయ్ యాత్రకు డుమ్మా కొట్టడంపై అఖిలేశ్ యాదవ్

National Politics: కలిసే ఉన్నాం.. న్యాయ్ యాత్రకు డుమ్మా కొట్టడంపై అఖిలేశ్ యాదవ్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది.

Lok Sabha Elecitons: 17 సీట్లు ఫైనల్...తేల్చిచెప్పిన అఖిలేష్

Lok Sabha Elecitons: 17 సీట్లు ఫైనల్...తేల్చిచెప్పిన అఖిలేష్

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్‌ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్‌లో ఫైనల్‌గా కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి