Home » Airtel 5G
భారత్లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది.
Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్ టోర్నమెంట్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..
రిలయన్స్ జియో, ఎయిర్టెల్(Jio vs Airtel) రెండూ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలే. Jio ప్రస్తుతం 46 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, Airtel దాదాపు 38 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.
మొత్తం 380 మిలియన్ల మంది కస్టమర్లతో దేశంలోనే రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్గా భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను పరిచయం చేస్తుంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు మంచి కనెక్టివిటీ అందించే ఎయిర్టెల్ కస్టమర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని చక్కటి ప్లాన్ను అందుబాటులో ఉంచింది.
ప్రతి నెల ఫోన్ రిచార్జ్లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్ను అందిస్తున్నాయి.
దేశంలో లోక్సభ ఎన్నికల తర్వాత ఎయిర్టెల్(Airtel) వినియోగదారులకు(users) షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ 15 నుంచి 17% టారిఫ్లను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చివరిగా ఈ సంస్థ డిసెంబర్ 2021లో 20% టారిఫ్లను పెంచింది.
సరైన మొబైల్ ప్లాన్ను ఎంచుకోవడం ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ముందున్న పెద్ద టాస్క్. అందుబాటు ధరలు వాటివల్ల ఓనగూరే ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడం చాలా కీలకం. నెలవారీ రీఛార్జ్లు గజిబిజిగా ఉండటం మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్లను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది.
దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగం గా టెలికాం కంపెనీలు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత...
జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది.
Mumbai: ఎయిర్ టెల్(Airtel) యూజర్స్ సిమ్ కార్డులకు బదులు ఈ - సిమ్( e-SIM)లు వాడాలని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్(Gopal Vittal) సూచించారు.