Home » Airport
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చారు. షార్జా, దుబాయ్ పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్కు ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.
స్మగ్లర్లు.. బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతుజాలాలను స్మగ్లింగ్(Smuggling) చేయడం చూశాం.. కానీ, ఒక దేశ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు, దౌత్యవేత్తలు (Consul General of the Afghanistan) స్మగ్లింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? అతిధి మర్యాదలు పొందుతూ.. అటు స్వదేశం నుంచి, ఇటు ఆథిత్య దేశం నుంచి సకల సౌకర్యాలు ఆస్వాదిస్తూ..
చెన్నై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాత్రిపూట ల్యాండింగ్ అవుతున్న విమానాలపై ఎక్కడి నుంచో లేజర్ కాంతులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ లేజర్కాంతులు వేస్తున్న దుండగుల ఆచూకీ కోసం విమానాశ్రయ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం ప్రకటించారు.
భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ సూపర్ సానిక్ ‘రాంపేజ్’ క్షిపణులను వాయుసేన, నౌకా దళాలకు అందజేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులోని అరైవల్ టెర్మినల్ వరకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ సేవలను డిపార్చర్ కారిడార్ వరకు పొడిగించినట్లు గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు(Greater Ed Venkateswarlu) తెలిపారు.
చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు రావాల్సిన మరో నాలుగు విమానాలు రద్దు చేశారు.
కన్హా శాంతివనం సందర్శనకు నేడు భారత ఉప రాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్(Joel Davis) తెలిపారు.
అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్త అశ్వంత్కు కవల పిల్లలు జన్మించారు. వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. అశ్వంత్, అతని కుటుంబానికి ప్రధాని మోదీ ఆశీస్సులు అందజేశారు.