• Home » Air Pollution

Air Pollution

Mother Breaks Down: కాలుష్యం ఎంత పని చేసింది.. బిడ్డ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి..

Mother Breaks Down: కాలుష్యం ఎంత పని చేసింది.. బిడ్డ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి..

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

Air pollution in India: దేశంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. టాప్-10 ప్రాంతాలివే..

Air pollution in India: దేశంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. టాప్-10 ప్రాంతాలివే..

స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.

City Enters Red Zone: ప్రమాదం అంచున ఢిల్లీ.. 400 దాటిన AQI

City Enters Red Zone: ప్రమాదం అంచున ఢిల్లీ.. 400 దాటిన AQI

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ది డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. దాదాపు 30 శాతం గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది.

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది.

Effects of Pollution: పెరుగుతున్న కాలుష్యం.. మెదడుకు ఎలా ముప్పు కలిగిస్తుందో తెలుసా?

Effects of Pollution: పెరుగుతున్న కాలుష్యం.. మెదడుకు ఎలా ముప్పు కలిగిస్తుందో తెలుసా?

పెరుగుతున్న వాయు కాలుష్యం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. దీని ప్రభావాలు ఊపిరితిత్తులను మాత్రమే కాదు గుండె, మెదడును కూడా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి, దీనిని నివారించే మార్గాలు ఏంటో ఆరోగ్య నిపుణుల నుండి తెలుసుకుందాం..

Supreme Court On Stubble Burning: కొందరిని జైలుకు పంపితేనే... పంట వ్యర్ధాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court On Stubble Burning: కొందరిని జైలుకు పంపితేనే... పంట వ్యర్ధాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

వ్యర్థ పదార్ధాలను తగులబెట్టేందుకు బయోఫ్యూయెల్స్ వాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని సీజేఐ అన్నారు. రైతులు ప్రత్యేకమైన వారే, వాళ్ల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. అలాగని పర్యవారణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించారు.

Vehicle Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం

Vehicle Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం

రాష్ట్ర ప్రభుత్వం వాహనాదారులకు షాకిచ్చింది. పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. ఇంతకు ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అందుకు గల కారణాలు ఏంటి అంటే..

Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!

Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!

దేశ రాజధాని ఢిల్లీలో చాలా నెలల తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది. మూడేళ్ల తర్వాత నిన్న కాలుష్య స్థాయి తగ్గిపోయి, గాలి నాణ్యత పెరిగింది. అయితే ఏ మేరకు తగ్గిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది.

Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం.. స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం

Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం.. స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం

ఢిల్లీలో కాలుష్యం తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలను తగ్గించేందుకు అనుమతి ఇస్తూనే, తదుపరి పర్యవేక్షణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు ఫిజికల్ విధానంలో మళ్లీ ప్రారంభించాలని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి