Home » Air india
యుగంధర్కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్పీపీ సిబ్బంది ఉంటారు.
అమృత్సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. చివరకు ఏం జరిగిందంటే..
ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్పోర్టు గేట్వే సర్వీసెస్ ప్రొవైడర్ ఏఐఎస్ఏటీఎస్లోని నలుగురు ఉన్నతాధికారులు ఆఫీసులో పార్టీ ఏర్పాటు చేశారు. సిబ్బంది ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే..
సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్..ఎయిర్ ఇండియా భాగస్వా్మ్యంతో (ఏఐఎస్ఏటీఎస్) దేశంలోని పలు విమాశ్రయాల్లో గ్రౌండ్ సేవలు అందిస్తోంది. అహ్మదాబాద్ ఘటన జరిగిన కొద్దిరోజులకే గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయంలో సిబ్బంది పార్టీ చేసుకున్నారు.
ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానినో హోదాగా, గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా, 34 మంది విమానం దూసుకెళ్లిన చోట..
అహ్మదాబాద్ డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన మరుసటి రోజే బ్లాక్ బాక్స్ను అధికారులు కనుగొన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపినట్టు తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సాంకేతిక లోపం కారణంలో ఢిల్లీ విమానం వెనక్కి రావడంతో ప్రత్యామ్నాయంగా జమ్మూకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఎయిర్ ఇండియా నెట్వర్క్ను పటిష్టం చేయడం, విస్తృత ఆపరేషన్ స్టెబిలిటీ, చివరి నిమిషంలో ప్రయాణికులకు అసౌకర్యంగా కలగకుండా నివారించేందుకు విమాన సర్వీసులను కుదించినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళుతున్న ఎయిరిండియా విమానం.. ఆకాశంలో అంతెత్తున ఎగురుతుండగా దాని తలుపు వద్ద ‘బుస్సు’ మంటూ చప్పుడు మొదలైంది.. అంతేకాదు ఆ తలుపు స్వల్పంగా వణుకుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.