Home » AIADMK
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్సెల్వంకు మద్రాసు హైకోర్టులో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది.
వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.
వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi) బుధవారం తమిళనాడు(Tamilnadu)లో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా.. దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు.
గత ఏడాది బీజేపీ నుంచి వైదొలిగిన నటి గాయత్రి రఘురాం((Actress Gayatri Raghuram)).. ఎట్టకేలకు ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. బీజేపీలో గాయత్రి రఘురాం రాష్ట్ర బీజేపీ విదేశీ, పొరుగు రాష్ట్రాల తమిళుల సంక్షేమ విభాగం అధ్యక్షురాలిగా వ్యవహిరించారు.
రాష్ట్రంలో పంచాయతీలను నగరాల్లో విలీనం చేసే చర్యలు చేపట్టకూడదంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) డిమాండ్ చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ
ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిన సమయంలో, రూ.42 కోట్లతో ఫార్ములా రేస్ కారు పందెం అవసరమా అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
అన్నాడీఎంకేలో విడిపోయిన అన్ని వర్గాలను సమైక్యపరచడమే తన ప్రధాన కర్తవ్యమని, ఆ దిశగానే తాను ముమ్మర ప్రయత్నాలు