• Home » Agriculture

Agriculture

Medchal: రికవరీ బంధు!

Medchal: రికవరీ బంధు!

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్‌లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TG Govt: ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు..

TG Govt: ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు..

రాష్ట్రంలో మరిన్ని ఎకరాల భూమికి సాగునీరందించే దిశగా రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

CM Revanth Reddy: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..

CM Revanth Reddy: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Scientists : రంగపూర్‌ చీనీ అంట్లు వాడండి

Scientists : రంగపూర్‌ చీనీ అంట్లు వాడండి

రంగపూర్‌ చీనీ అంట్లు వాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పలు రాష్ర్టాలకు చెందిన శాస్త్ర వేత్తల బృందం సూచించింది. స్థానిక డ్వామా సమావేశపు హాల్‌లో శని వారం ఉద్యాన పరిశోధన స్థానం రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్త సుబ్ర హ్మణ్యంతో కలిసి పలు రాష్ర్టాల శాస్త్రవేత్తలు చీనీ పంట సాగు, సోకుతు న్న తెగుళ్లు, నివారణ చర్యలు తదితర అంశాలపై ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులతో ఆరా తీశారు. జిల్లాలో సాగు చేస్తున్న చీనీ తోటలకు ఎండుకొమ్మ తెగులు, వేరు కుళ్లు...

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై  విలీనంపై  సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై విలీనంపై సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు.

‘రైతుభరోసా’ ఉపసంఘం చైర్మన్‌గా భట్టి

‘రైతుభరోసా’ ఉపసంఘం చైర్మన్‌గా భట్టి

రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు

ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్‌ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు మంగళవారం పదిమందిపై కేసు నమోదు చేశారు.

Tummala Nageshwar Rao: రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

Tummala Nageshwar Rao: రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతు సంక్షేమమని, రానున్న మూడు నెలల కాలంలో అందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌...

Papaya trees : బొప్పాయి చెట్ల నరికివేత

Papaya trees : బొప్పాయి చెట్ల నరికివేత

మండలంలోని మన్నీల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఓ రైతు సాగు చేసిన బొప్పాయి చెట్లు నరికివేశారు. బత్తపల్లి మండలం ఎర్రాయిపల్లికి చెందిన వెంకటరాముడు మన్నీల గ్రామ పొలం సర్వే నెంబరు 47లోని 4.8 ఎకరాల్లో ఉన్న భూమిలో బొప్పాయి పంట సాగు చేశాడు. ఆరు నెలల కిందట దాదాపు రూ.ఏడు లక్షల పెట్టుపెట్టి ఐదు వేల మొక్కలు నాటాడు. పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. మరో ఇరవై రోజుల్లో పంట ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి