Home » Accident
రైలు ప్రయణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు తెలీక చేసే పనులు కారణంగా, కంగారులో మరికొందరు, తెలిసి తెలిసి ఇంకొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే..
స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. కాస్త దూరంలో నడిరోడ్డుపై మ్యాన్హోల్ తెరచి ఉంటుంది. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై వేగంగా వచ్చి.. మ్యాన్హోల్ వద్దకు రాగానే సడన్గా ఆగుతుంది. తర్వాత ఆ వ్యక్తి చేసిన మంచి పనితో చివరకు ఏం జరిగిందో చూడండి..
నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
రాష్ట్రంలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్పై, నిజామాబాద్ జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కెనడా హామిల్టన్లోని మోహాక్ కళాశాలలో చదువుకుంటున్న హర్సిమ్రత్ రంధవా (21) అనే విద్యార్థిని బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి చూస్తోంది. అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలో రాయచూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముగ్గురు, కర్ణాటక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఓ యువకుడు రైలు పైకి ఎక్కి నడుస్తుంటాడు. కింద నుంచి ఎవరు ఎంతలా వారిస్తున్నా కూడా అతను మాత్ర అదేమీ పట్టించుకోకుండా రైలుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది..