Home » Accident
తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా మనలూరు వద్ద బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన యువకులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కులుమనాలిలోని ఫ్రెండ్లీ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తూ విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సీనియర్ ఇంజనీరు అడుసుమల్లి లక్ష్మణరావు (62) గుండెపోటుతో మృతిచెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు...
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదీ స్నానానికి వెళ్లి అల్లూరి జిల్లాలో ఒకరు, భూపాలపల్లి జిల్లాలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.
పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపితే.. మరో రోడ్డు ప్రమాదంలో కాలేజీ ఫీజు కట్టేందుకు బయలుదేరి విద్యార్థి, అతడి తండ్రి మృత్యువాతపడ్డారు.
డివైడర్ పక్కన ఆగివున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆ బస్సు డ్రైవర్, ఓ ప్రయాణికురాలు దుర్మరణంపాలయ్యారు. 16 మందికి గాయాలయ్యాయి.
కొవ్వూరు మండలంలో జరిగిన రాత్రి లారీ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పొన్నారు. లారీ డ్రైవర్ ప్రమాదానికి గురై రోడ్డుపై నిలబడి వెనుక వాహనాలకు సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఐషర్ వ్యాన్ అతన్ని ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగింది.
Noida Road Rage Incident: సోషల్ మీడియాలో ఇద్దరు నెటిజన్ల మధ్య చెలరేగిన లొల్లి యాక్సిడెంట్కు దారితీసింది. దారుణంగా కామెంట్ చేశాడనే కారణంతో ఓ వ్యక్తి ప్లాన్ ప్రకారం సదరు నెటిజన్ను కారుతో గుద్దేసి పారిపోయాడు.
ముగ్గురు యువకులు బైకుపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోడ్ల కూడలిలోకి రాగానే ఎదురుగా మినీ వ్యాన్ వస్తుంటుంది. ఈ క్రమంలో బైకు కాలువలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన యువకుడిని చూసి అంతా షాక్ అవుతున్నారు..
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు మృతిచెందిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర జరిగింది. ఏపీలోని అమలాపురానికి చెందిన చింతలపూడి సాయిమాధవ్.. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే.. హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.