• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ మృతి

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ మృతి

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, 1984- సిక్కు వ్యతిరేక దాడుల కేసుల్లో జైలు పాలైన సజ్జన్‌ కుమార్‌ (84) గురువారం కన్నుమూశారు. అపస్మారక స్థితిలో ఉదయం 11 గంటలకు సజ్జన్‌ కుమార్‌ను...

పాస్టర్‌కు 4 మరణశిక్షలు!

పాస్టర్‌కు 4 మరణశిక్షలు!

నలుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ మతబోధకుడికి పోక్సో కోర్టు నాలుగు మరణశిక్షలు విధించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేల్‌ ఇలందైకుళం ప్రాంతంలో...

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్

హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ 0-0తో డ్రాగా నిలిచింది.

గోశాలలోనే తరగతులు.. విద్యార్థులతో స్కూల్‌ పనులు..

గోశాలలోనే తరగతులు.. విద్యార్థులతో స్కూల్‌ పనులు..

చేతిలో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. అక్కడ చీపుర్లు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారులకు గోశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

ఇకపై హైదరాబాద్‌లో చలానాల నుంచి తప్పించుకోవాలని నంబర్ ప్లేట్లతో ఆటలాడితే కుదరదు. నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

22ఏ భూముల సమస్యకు చెక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

22ఏ భూముల సమస్యకు చెక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!

సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!

ముంబై లోకల్‌ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగుల కోసం కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వ్యక్తి కదులుతున్న రైలు నుంచి కిందపడిపోయి మృతి చెందాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ప్రీ-క్వార్టర్‌ ఫైనల్లో ఇరువురు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

అక్రమాస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి