Home » ABN Andhrajyothy Effect
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతునే ఉన్నాయి.
2023 సంవత్సరం ఇక ముగిసినట్టే. ఈ సంవత్సరం ముగియడానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ ఏడాదికి శుభం కార్డు పడనుంది. 2023 సంవత్సరం ముగిసిందనే బాధను కళ్లలో నింపుకుని, కొత్త సంవత్సరం 2024 రాబోతుందనే సంతోషకరమైన మోహంతో అందరూ కనిపించనున్నారు.
రష్యాలో జననాల రేటు రోజు రోజుకు తగ్గిపోతుంది. జనాభా శాస్త్రవేత్త విక్టోరియా సాకేవిచ్ ప్రకారం జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. 1990ల నుంచి రష్యాలో అబార్షన్ రేటు దాదాపు పదిరెట్లు పడిపోయింది.
కొన్నిసార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. మనం ఏదైనా ఒక వస్తువు కానీ, చిత్రం కానీ, ప్రాంతం కానీ ఇలా రకరకాలవి చూసినప్పుడు అంతా చూశామని భావిస్తాం. కానీ దాని గురించిన ఏదైన విషయం అడిగినప్పుడు తికమకపడుతుంటాం.
ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవ చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు రావడం లేదు. దీంతో వృద్ధాప్యంలో ఉన్నవారికి తమ పోషణ కష్టమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు పని చేయలేరు. కాబట్టి వారు తమ పోషణ కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది.
బజార్ఘాట్ ఘటన దురదృష్టకరమని హోం మంత్రి మహమూద్ అలీ ( Home Minister Mahmood Ali ) అన్నారు
వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్కు కూడా చేరువైంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తుండడం.. పెద్ద జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తవుతుండడంతో ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది.
వన్డే ప్రపంచకప్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
వరల్డ్కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.