Home » Aadhaar Card
రాష్ట్ర రవాణా, దేవదాయశాఖ మంత్రి ఆర్. రామలింగారెడ్డి(Minister R. Ramalinga Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు బీటీఎం
ఆధార్ కార్డు (Aadhaar card) అంటే భారత్లో తెలియని వ్యక్తి ఉండరు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఆధార్ కార్డు అనేది మన దగ్గర ముఖ్యమైన పౌరసత్వ ధృవీకరణ పత్రం.
ఆధార్ కార్డు వాడకం ద్వారా భద్రతాపరమైన, గోప్యతపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయనే గ్లోబల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మూడీస్ చేసిన ఆరోపణలను ఖండించిన కేంద్రం వాటిని నిరాధరమైనవిగా పేర్కొంది.
మీరు పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడులు పెడుతున్నారా? మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయ్యాయా? ఈ నెలాఖరు లోపు మీ ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఆ ఖాతాలు ఫ్రీజ్ అయిపోయే ప్రమాదం ఉంది. అంటే గడువు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే ఉంది.
పదేళ్లు దాటిన తరుణంలో ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం..
ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. ట్రెండింగ్లో ఉన్న అంశాల్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకొని, ప్రజల్ని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకొస్తున్న స్కీమ్లను సైతం వీళ్లు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి...
ఆధార్ కార్డు కనిపించకుండా పోయినా, ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నంబర్ గుర్తు లేకున్నా, కనిపించకుండా పోయినా ఆధార్ కార్డు తిరిగి పొందడానికి చాలా మార్గాలే ఉన్నాయి.
ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం పెరగడంతో పాటు సైబర్ మోసాలు కూడా పెచ్చుమీరిపోతున్నాయి. ట్రెండ్కి తగినట్టుగానే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ.. నేరాలకు పాల్పడుతున్నారు.
కొందరు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, తమలోని ప్రతిభకు పదును పెట్టి.. తద్వారా లక్షలు గడిస్తున్నారు. మరోవైపు మరికొందరు ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఉన్నత విద్యావంతులు, అధికారులను సైతం బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల...
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు..