Home » Aadhaar Card
ఈ రోజు నుంచి దేశ ప్రజలకు ఆధార్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఇక, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వేగంగా, సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)..
భారతదేశంలో 130 కోట్ల మందికి ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఈ కార్డులో ఏమైనా పొరపాట్లను లేదా సవరణలు చేసుకోవాలంటే, కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ చార్జీలు పెంచారు.
ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు అత్యవసరమైన గుర్తింపుగా మారిపోయింది. ఎందుకంటే బ్యాంకింగ్, సబ్సిడీలు, రేషన్ సహా అనేక స్కీమ్స్ కోసం ఆధార్ కీలకంగా మారింది. అయితే దీని అప్డేట్ ఛార్జీలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్ను ఫోన్లో స్కాన్ చేసి చూపిస్తారు.
ఆధార్ నెంబర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలే కాదు, చిన్నపిల్లలందరికీ ఆధార్ డేటా సరిగా ఉండటం చాలా అవసరం. కానీ పిల్లల విషయంలో అనేక మంది తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో UIDAI స్కూళ్లతో చేతులు కలిపి కీలక చర్యలకు సిద్ధమైంది.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సొల్యూషన్ కూడా నెల నెలా స్థిరమైన వృద్ధిని చూపుతోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. జూలై ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జూన్ కంటే 22% వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. జూలైలో ఒకే రోజులో అత్యధిక ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను కూడా నమోదు అయినట్లు చెప్పారు.
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద.. ఇకపై ఉచితంగా బస్సు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఉండాలని అధికారులు తెలిపారు.
ఆధార్ కార్డు వివరాల అప్డేషన్ మరింత సులభతరం చేసే యాప్ అభివృద్ధిపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ యాప్ సాయంతో పేరు, అడ్రస్ వంటి వివరాలను యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా మరింత సులువుగా అప్డేట్ చేసుకోవచ్చని సమాచారం.
మీ ఆధార్లో అడ్రస్ మారిందా. దీని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఈజీగా ఆన్లైన్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పాఠశాలల్లోనే పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ..