• Home » NRI

ప్రవాస

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్‌లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు.

రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..

రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..

రెండు దశాబ్దాల పాటు సౌదీ జైల్లో మగ్గిపోయిన ఒక మలయాళీ మరణ శిక్ష ముప్పు తప్పిపోయాక ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు.

బే ఏరియాలో ‘మహానాడు’కు తరలిరండి.. ఎన్నారై టీడీపీ నేతల పిలుపు

బే ఏరియాలో ‘మహానాడు’కు తరలిరండి.. ఎన్నారై టీడీపీ నేతల పిలుపు

ఈ ఏడాది బే ఏరియాలో మే 28న 'మహానాడు'తో పాటు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, ప్రజా నాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు జయంతిని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలు అలబామాలోని (యూఎస్‌ఏ) బర్మింగ్‌హామ్‌లో ఘనంగా జరిగాయి.

తానా ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీ

తానా ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీ

తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లు పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ రంగంలో సోమవారం ఘనంగా జరిగింది.

కర్నూల్ రేంజ్ డీఐజీకి షార్లెట్‌లో సన్మానం

కర్నూల్ రేంజ్ డీఐజీకి షార్లెట్‌లో సన్మానం

నార్త్ కెరొలినాలోని షార్లెట్‌లో స్థానిక ఎన్నారైలు ఏపీ కర్నూల్ రేంజ్ డీఐజీ డా.ప్రవీణ్ కోయను ఘనంగా సన్మానించారు.

బర్త్ సర్టిఫికెట్ లేక గల్ఫ్‌లో తెలుగు కుటుంబం ఇక్కట్లపాలు! ఎట్టకేలకు..

బర్త్ సర్టిఫికెట్ లేక గల్ఫ్‌లో తెలుగు కుటుంబం ఇక్కట్లపాలు! ఎట్టకేలకు..

జనన ధ్రువీకరణ పత్రం లేక గల్ఫ్‌లో ఒక తెలుగు కుటుంబం నానా ఇక్కట్ల పాలై, ఎట్టకేలకు భారత్‌కు తిరుగుప్రయాణమైంది.

అమెరికా రాజధానిలో ఘనంగా మినీ మహానాడు

అమెరికా రాజధానిలో ఘనంగా మినీ మహానాడు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జీనియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

23 ఏళ్లకే మేయర్‌గా.. యూకేలో భారత సంతతి యువకుడి అద్భుతం

23 ఏళ్లకే మేయర్‌గా.. యూకేలో భారత సంతతి యువకుడి అద్భుతం

23 ఏళ్లకే మేయర్‌గా గెలిచిన అత్యంత పిన్న వయసు భారత సంతతి వ్యక్తిగా ఒక యువకుడు రికార్డు సృష్టించారు. ఆ తరువాత వారానికి ఆయన తల్లి కూడా మరో కౌన్సిల్‌కు మేయర్‌గా ఎన్నిక కావడంతో ఆ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది.

‘ఐరిస్ మొబిలిటీ’.. అమెరికాలో తెలుగు యువత అద్భుతం..

‘ఐరిస్ మొబిలిటీ’.. అమెరికాలో తెలుగు యువత అద్భుతం..

తెలుగు యువత ప్రతిభ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి వెలుగొందుతోంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి