కల్తీ నెయ్యి ప్రసాదాల ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతకు భంగం కలిగించిన వైఎస్ఆర్సీపీ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా నాయకుడు వడ్లమూడి సారధి నాయుడు డిమాండ్ చేశారు.
తోటి భారతీయులకు సేవ చేయడంలో ముందున్న కొందరు ఎన్నారైల సేవకులను గుర్తించిన ఒమాన్లోని భారతీయ ఎంబసీ ఇటీవల వీరిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందించింది.
హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) తుంగ్ చుంగ్లోని ఎన్ఏఏసీ సెంటర్ ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది.
సందర్శక వీసాపై వచ్చి మరణించిన ఒక పేద మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఒమాన్లోని తెలుగు తమ్ముళ్లు ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైన ఖర్చులు తాము చెల్లించి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సహకరించారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గల్ఫ్ దేశాల పాలకులు అనేక మంది ఖైదీలను విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలకు అనుగుణంగా ఖైదీలకు క్షమాభిక్షతో స్వేచ్ఛను ప్రసాదించారు.
ఏపీ బడ్జెట్లో ప్రవాసీయుల సంక్షేమానికి కేటాయింపులను ప్రభుత్వం రెట్టింపు చేయడంపై ఎన్నారైలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
అమెరికాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి సాకేత్ ఉదంతం విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని తాజాగా స్థానిక పోలీసులు గుర్తించినట్టు భారతీయ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
అలాస్కాలో అదృశ్యమైన ఎన్నారై హరి ఆచూకి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు చేస్తున్న అన్వేషణ వివరాలను తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి హరి తల్లితండ్రులకు, బంధువులకు వివరించారు.
టాంటెక్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకున్నాయి.
కెనడాలో తాజాగా దారుణం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.