ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు భారీ స్థాయిలో ఆహారాన్ని విరాళంగా సేకరించి అవసరమైన వారికి అందజేశారు. 7 వేల పౌండ్ల ఆహారాన్ని అందించి రికార్డు సృష్టించారు.
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయారు. గుంటూరుకు చెందిన హరి కృష్ణా రెడ్డి ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు..
ఏపీలో ఓఎన్జీసీ పైప్లైన్ లీకైన ఘటన గల్ఫ్లోని ప్రవాసీయుల్లో కలకలానికి దారి తీసింది. పైప్లైన్ లీకైన మలికిపురం మండలానికి చెందిన అనేక మంది గల్ఫ్లో పని చేస్తున్నారు. ఘటన గురించి తెలియగానే తమ వారు ఎలా ఉన్నారో అని కంగారు పడుతూ స్థానికులకు ఫోన్ చేశారు.
లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం, డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం స్థానిక సాయిబాబా మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగువారు హాజరై కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్మెంట్లో లభ్యమైంది.
నెబ్రాస్కా తెలుగు సమితి (టీఎస్ఎన్) ఆధ్వర్యంలో తొలి యువజన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించింది. 7వ తరగతి నుంచి కాలేజీ వరకు అనేక మంది భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఖతర్లోని తెలుగు క్రైస్తవ సహవాసము (టి.సి.ఎఫ్) శుక్రవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఎడారిలోనూ గలగల ప్రవహించే గోదావరి తీరంలోని చర్చిల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి.
తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం క్రిస్మస్ పండుగ వైభవంగా జరిగింది.
తెలుగు ప్రవాసీయుల చర్చి అయిన క్రీస్తు సైనికుల సహవాసం ఆధ్వర్యంలో కరుణామయుడు, శిలువ యాగం చేసిన ప్రేమ స్వరూపుడు ఏసు క్రిస్తు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.