ఒక అడవిలో చిక్కూ అనే కుందేలు ఉండేది. దనాకా వాళ్ల అమ్మ నీతి కథలు మంచి మంచి విష యాలు చెబుతూ ఉండేది. ఒక రోజు చిక్కూకి వాళ్లమ్మ ఎవరైనా ఆపదలో ఉంటే చేతనైన సాయం చే యాలని, తిరిగి వారు మనకు ఏమీ సాయం చేయలేక పోయినా మనం మాత్రం మన సాయపడే గుణాన్ని వదలకూడదని మన వల్ల సాయం పొందిన వారే కాకుండా ఎక్కడో ఒక చోటనుండి మనకు సహాయం లభిస్తుందని చెప్పింది.
ఒక ఊరిలో వీరయ్య అనే వ్యాపారికి ఒక గాడిద ఉండేది. వీరయ్య రోజూ ఆ గాడిద మీద సరుకుల బస్తాలు, సంచులు వేసి అంగడికి తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఒక రోజు వీరయ్య గాడిద మీద కొన్ని ఉప్పుసంచులు వేసి సంతకు తీసుకుని పోతుంటే, దారిలో ఒక చిన్న నీటి మడుగు అడ్డం వచ్చి , ప్రమాదవశాత్తూ గాడిద అందులో పడిపోయింది. ఉప్పు బస్తాలు కూడా నీటిలో మునగడంతో ఉప్పునీటిలో కరిగిపోయి గాడిద పైకి లేచేసరికి వీపు మీద బరువు తగ్గిపోయి చాలా తేలికగా హాయిగా అనిపించింది గాడిదకు.
ఒక అడవిలో ఉన్న కొలను వద్ద ఒక జింక మరియు కుందేలు కలిసి మెలిసి ఉండేవి, ఆ కుందేలు చాలా చురుకైనది. ఈ మాట అక్కడ మిగతా జంతువులు అన్నీ అంటూ ఉండేవి.
సౌగంధపురం అనే దేశాన్ని నరేంద్ర భూపతి అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర పనిచేసే కోశాధికారి మరణించటంతో నిజాయితీపరుడైన ఒక ఉద్యోగి అవసరమయ్యాడు. మహామంత్రిని పిలిచి నమ్మకస్తుడైన
ఒక నగరంలో రంగా మరియు కమల అనే భార్యా భర్తలు ఉండేవారు. రంగా అడవికి వెళ్లి, కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకుని జీవనం సాగించేవాడు.
రామాపురంపక్కన గల చిట్టడవిలో ఒక కాకి ఉండేది. అది తనంత ఎత్తులో ఏ ఇతర పక్షి కూడా ఎగరలేదని గర్వ పడుతూఉండేది. ఒక రోజు కాకి అటుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకను చూసింది. దాన్ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా రానట్లున్నది. ఏదో పురుగు గెంతినట్లు
ఒత్తైన కనురెప్పలు కళ్ల అందన్ని పెంచుతాయి. ఆర్టిఫిషియల్ ఐ ల్యాషెస్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్లు ఇదిగో ఇలా సహజసిద్ధంగా కను రెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు.
పొడవైన ముక్కు ముందు భాగం తెల్లగా, రెక్కలు, పైభాగం బ్రౌన్ రంగులో ఉండే ఈ గుడ్లగూబను ‘బార్న్ ఔల్’ అని పిలుస్తారు.
సింహం చాలా తెలివైనదని అందరూ చెప్పుకునేవాళ్లు. ఎందుకంటే.. చెప్పుడు మాటలు వినదు. పైగా ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. మృగరాజు మాట అంటే మాటే. జంతువులన్నీ ఆ మాటకు కట్టుబడి ఉండేవి.
చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్బో లోరీకీట్స్ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.