యోగా చేయమంటే ‘నా ఒళ్లు అందుకు సహకరించదు’ అనే మాట వింటూ ఉంటాం! ‘ఫ్లెక్సిబిలిటీ’ మీద కాకుండా, ఊపిరి మీద, కండరాలు సాగుతున్న భావనల మీద
కరోనా నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం అత్యవసరం. ఇందుకోసం ఊపిరితిత్తుల రోగనిరోధకశక్తిని పెంచుకునే చర్యలు చేపట్టాలి. లంగ్ కెపాసిటీని పెంచే కొన్ని నియమాలు పాటించాలి!
నిద్ర పట్టకపోవడం, పట్టినా తరచూ మెలకువ రావడం నిద్రలేమి లక్షణాలు. ఈ సమస్య తొలగి, కంటి నిండా నిద్ర పట్టాలంటే ఈ యోగాసనాలు సాధన చేయాలి.
కిందటి ఏడాది కొవిడ్ కారణంగా జిమ్లు మూతపడ్డాయి. కొన్ని నెలల తరువాత తెరుచుకున్నా వైరస్ భయంతో జిమ్కు వెళ్ళడానికి ఎక్కువమంది సాహసించలేదు. ఇప్పుడు మరోసారి కరోనా
రోజూ ధ్యానం ఎందుకు చేయాలి? అంటే ధ్యానంతో చాలా రకాల ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే థైరాయిడ్ గ్రంథి భేషుగ్గా పని చేయాలి. అయితే పర్యావరణం, ఆహార, జీవనశైలి సమస్యల మూలంగా థైరాయిడ్ గ్రంథి
యోగాసనాలతో భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది. కాబట్టి సమస్యకు తగిన ఆసనాన్ని ఎంచుకుని, సాధన చేయాలి.
వ్యాయామం ఆరోగ్యానికి అవసరమే! ప్రతి రోజూ అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం ద్వారా పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే కరోనా
‘ఆగి, కొద్దిసేపు ఊపిరి పీల్చుకో! స్థిమితపడు!’ అని ఆందోళనపడేవారికి సలహా ఇస్తాం! ‘ఊపిరి సలపనంత పని!’ అంటూ కొన్నిసార్లు హైరానా పడిపోతూ ఉంటాం! నిజం చెప్పాలంటే... ‘ఊపిరి’ అనే మాట మన మాటలకే పరిమితం
ఎక్కువ సమయం ల్యాప్టాప్, కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల మెడనొప్పి, వెన్ను పైభాగంలో నొప్పి వస్తుంది. దాంతో ఏకాగ్రతగా పనిచేయలేకపోతారు.