• Home » Editorial » Sampadakeeyam

సంపాదకీయం

ప్రకృతి పరిమళం

ప్రకృతి పరిమళం

‘పువ్వు పూయును, పూసి వాడును/ వాడి రాలును, వాడి రాలిన పువ్వు వంతుకు/ పూసి మరియొక పువ్వు జేరును’ అని ప్రకృతి లీలను కవి కాళోజీ వర్ణించారు. ‘రాశి చక్రగతులలో/ రాత్రిం దివాల పరిణామాలలో...

Severe Tremors : ప్రకృతి

Severe Tremors : ప్రకృతి

హిమాలయ దేశాలు టిబెట్‌, నేపాల్‌ను ఇటీవల కుదిపేసిన భారీ భూకంపం పెద్దసంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించింది, తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగల్చింది

యూరప్‌ హెచ్చరిక!

యూరప్‌ హెచ్చరిక!

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అని ట్రంప్‌ నినదించడం వెనుక అంతరార్థాలు, అంతిమలక్ష్యాలు ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఉన్న అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కంటే దురాక్రమణలతో...

ఢిల్లీ ఎన్నికలు

ఢిల్లీ ఎన్నికలు

దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీస్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి, మరో మూడురోజుల తరువాత జనం ఎవరికి అధికారం కట్టబెట్టారో తేలిపోతుంది. పోటీ ప్రధానంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ–బీజేపీ మధ్యే...

ట్రూడో నిష్క్రమణ

ట్రూడో నిష్క్రమణ

గొప్పగా ప్రారంభమై చప్పగా ముగిసిన రాజకీయ ఘట్టం కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కథ. ‘పాశ్చాత్య దేశాలలో నవీన ప్రగతిశీలవాదానికి ప్రతినిధిగా జస్టిన్‌ ట్రూడో కంటే చెప్పదగిన నాయకుడు మరొకరు లేరు...

పాక్–అఫ్ఘాన్‌ వైరం!

పాక్–అఫ్ఘాన్‌ వైరం!

అఫ్ఘానిస్థాన్‌మీద పాకిస్థాన్‌ వైమానికదాడులు జరిపి అనేకమంది ప్రాణాలు తీయడం గర్హనీయమని, ఖండిస్తున్నామని భారతదేశ విదేశాంగశాఖ ప్రతినిధి సోమవారం వ్యాఖ్యానించారు. ఎంతోమంది మహిళలు, పిల్లలు...

Indian Science Congress : గూడూరులో ఆంధ్ర చరిత్ర చర్చలు

Indian Science Congress : గూడూరులో ఆంధ్ర చరిత్ర చర్చలు

కొన్ని దశాబ్దాలుగా ప్రతి జనవరి మూడో తేదీన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను భారత ప్రధాని ప్రారంభించడం, అలాగే జనవరి ఏడవ తేదీన భారత రాష్ట్రపతి సమాపన సదస్సుకు విచ్చేయడం

Education : వీరగాథల చిరునామా ఆచార్య ‘తంగిరాల’

Education : వీరగాథల చిరునామా ఆచార్య ‘తంగిరాల’

విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వవికాసానికి బాటలు వేసేవారు ఉత్తమ గురువులు. తాము సముపార్జించుకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజాభ్యుదయానికి వినియోగించేవారు అత్యుత్తమ గురువులు. జీవితాన్ని

Dr. Manmohan Singh : మధ్యతరగతి ‘మన్మోహనం’!

Dr. Manmohan Singh : మధ్యతరగతి ‘మన్మోహనం’!

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గత నెల 26న 92 ఏళ్ల వయసులో కీర్తిశేషుడు అయ్యారు. జూన్‌ 21, 1991న కేంద్ర ఆర్థిక మంత్రిగా డాక్టర్‌ సాబ్‌ ప్రమాణం చేసిన రోజు నుంచి ఆయనతో ఏర్పడ్డ నా అనుబంధం ముగిసిపోయింది.

Prof. Keshavarao Jadhav : కేశవరావు జాదవ్‌ స్మారక చిహ్నాలు నెలకొల్పాలి

Prof. Keshavarao Jadhav : కేశవరావు జాదవ్‌ స్మారక చిహ్నాలు నెలకొల్పాలి

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి... తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తొలి ముఖ్యమంత్రిగా మీరు అధికారంలోకి వచ్చి రాగానే మాది ప్రజా ప్రభుత్వమని ప్రకటించి ఏడాది కావస్తోంది. ఈ మధ్య కోఠి మహిళా యూనివర్సిటీకి తెలంగాణ సాయుధ



తాజా వార్తలు

మరిన్ని చదవండి