సంచార్ సాథీ అప్లికేషన్ విషయంలో కేంద్రప్రభుత్వం వెనక్కుతగ్గి మంచిపనిచేసింది. కొత్తగా వచ్చే సెల్ఫోన్లలో సంచార్సాథీ యాప్ను ముందుగా ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి అంటూ గతంలో...
విలక్షణ భావోద్యమకారుడు మేకా సత్యనారాయణ శాస్త్రి. పేరెన్నికగన్న పత్రికల్లో పనిచేసి కూడా ఎన్నడూ గుర్తింపును ఆశించని అరుదైన పాత్రికేయుడు. జిల్లా కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు వరకూ...
గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లమైన మేము నలిగిపోయాం. 2014లో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి పేరుతో అనాలోచితంగా, కుట్రపూరితంగా తెచ్చిన...
ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలవాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలు, వేలం పాటలుగా మారిపోయాయి. సర్పంచ్, వార్డు స్థానాలు ఈ ఎన్నికల్లో బేరసారాలకు వేదికలుగా మారిపోయాయి. ఒకప్పుడు....
ఇక్కడ శీతాకాలానిదే విజయం. అధికార సోపానాల మంచు సామ్రాజ్యాలకోసం పోటీపడాలంటే ఇక్కడ రక్తం చల్లపడాలి..’ అని ఒక కవి రాసినట్లు బిహార్ ఎన్నికల తర్వాత ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు చాలా స్తబ్దంగా జరుగుతున్నాయి......
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘2025 విత్తన చట్టం’ ముసాయిదా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం కోసమే. ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలనీ...
1857 నాటి స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖపాత్ర వహించిన నానా సాహెబ్ ఆంతరంగిక కార్యదర్శి అజీమ్ ఉల్లాఖాన్. అతను వ్యవహారదక్షుడే గాక గొప్ప యుద్ధ వ్యూహకర్త కూడా.....
రహదారులపై మృత్యు విలయం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కర్నూలు దుర్ఘటన మరువకముందే....
కొన్నిసార్లు శరీర లోపాలను చూసి మనుషులను తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్ర చెబుతుంది-– ప్రపంచాన్ని మార్చిన మహానుభావుల్లో ఎంతమంది వికలాంగులు ఉన్నారో.....
ఎంతోకాలానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ఆప్తమిత్రదేశంలో అడుగుపెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన గతకాలపు మిత్రుడైన నరేంద్రమోదీని...