మళ్ళీ దాడులు జరిగాయి. కాల్పుల విరమణతో మిగతా ప్రపంచానికి దక్కిన ఆ కాస్తంత ఉపశమనం లేకుండాపోతోంది. ఇరాన్లోని వందలాది లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ పాలకులను...
గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేస్తున్న సంస్థ విశ్వనాథ సాహిత్య పీఠం. ఒక మహాకవి పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికి 100కి పైగా విశిష్ట గ్రంథాలను ప్రచురించి తెలుగు భాషా సాహితీ సేవలో..
ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఈపీఎస్ పెన్షన్ పథకం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన విశ్రాంత కార్మికులు...
న్యాయవిరుద్ధంగా జరుగుతోన్న ప్రజాస్వామిక ఎన్నికలను ఎందుకు బహిష్కరించకూడదు? ఈ ప్రశ్న గుసగుసలుగా వినిపిస్తోంది. దీనిపై బహిరంగ చర్చ జరగాలి. ఆ చర్చ ‘ఎన్నికలతో ఎందుకు ఇబ్బంది పడాలి?’ అన్న ప్రశ్నతో...
మన దేశంలో రోడ్లే కల్యాణ మండపాలు, రోడ్లే ఆట స్థలాలు, రోడ్లే పబ్లిక్ పాయిఖానాలు, ఆ దారిలో ఇళ్లున్న వారందరికీ రోడ్లే స్టోర్ రూములు, కిళ్లీ కొట్ల నుంచి కిరాణా కొట్ల వరకు రోడ్లే అన్ని వ్యాపారాలకు ఆవాసాలు....
తెలంగాణలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజాప్రతినిధి ఎవరు అంటే ఆ పెద్దమనిషి సర్పంచ్ మాత్రమే. ఒక గ్రామంలో జనన ధ్రువీకరణ నుంచి మరణ నమోదు వరకు; తాగునీటి సమస్య నుంచి పారిశుధ్యం వరకు...
నిష్కళంక కాంగ్రెస్ నాయకుడిగా జీవితాంతం ప్రజాసేవ చేసిన కొమ్మిడి నరసింహారెడ్డి ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో అవస్థపడిన ఆయన తన 82వ ఏట జూలై 7న నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు...
విశాఖలో గూగుల్తోపాటు కొన్ని ప్రసిద్ధ కంపెనీలు కలిసి 6.5 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్లను మరో నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ విషయమై కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి! విశాఖలో నీటి కొరత...
స్వదేశంలో నెహ్రూను తీవ్రంగా విమర్శించే ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత తొలిప్రధాని పేరు ప్రస్తావించారు. ఏ మాత్రం కష్టపడకుండా...
2010కు ముందు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాయి. డీఈడీ, బీఈడీ, పండిత...