‘వార్షిక ఆదాయం ఇరవై పౌండ్లు, వార్షిక వ్యయం పందొమ్మిది పౌండ్లు పందొమ్మిది షిల్లింగ్లు ఆరు పెన్నీలు, ఫలితం సంతోషం; వార్షిక ఆదాయం ఇరవై పౌండ్లు వార్షిక వ్యయం ఇరవై పౌండ్లు ఆరు పెన్నీలు, ఫలితం దుఃఖం!...
తిరుపతి జిల్లాలోని పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం, అన్నమాచార్య ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో..
అందరికీ విద్య అనే లక్ష్యాన్ని రాజ్యాంగం ‘విద్యా హక్కు చట్టం’ ద్వారా చట్టబద్ధం చేసింది. కానీ ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో కూడా అట్టడుగువర్గాల పిల్లలకు నాణ్యమైన, సమాన విద్య అందడం లేదు....
‘జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అణగారిన వర్గాలకు రాజ్యాధికారమే అసలైన లక్ష్యం కావాలి, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది’ అని చెప్పిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాటలో నడుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేశ్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన బుద్ధ విహార ప్రారంభోత్సవంలో..
సమాంతర పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. మన జీవితాల్లో జరుగుతున్నవి ఇంకెక్కడో అచ్చంగా అలాగే సాగుతుంటే వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం పెరుగుతుంది.
‘తెలంగాణలో 2025–26లో పనిదినాల తగ్గుదల వల్ల ఏర్పడిన మొత్తం వేతన ఆదాయ నష్టంలో ఎస్సీ, ఎస్టీ కార్మికుల వాటా ఇంచుమించు 38 శాతం’ – లిబ్టెక్ ఇండియా నివేదిక.
తెలుగు సారస్వత క్షేత్రంలో పసిడి పంటలు పండించిన అక్షర కృషీవలుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేసిన మహనీయుడు.
సోషల్ మీడియా ప్రభావం వల్ల టీనేజ్లోనే విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. జల్సాల మాయలో, విలాస వస్తుసామగ్రి తేలికగా పొందాలని, ఈ మధ్య కొందరు యువకులు హత్యలు, అత్యాచారాలకు..
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు మానవతాదృక్పథంతో చికిత్స అందించాలంటూ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం మళ్ళీ విజ్ఞప్తి చేశారు. తనకు పాకిస్థాన్ చట్టాలమీద అవగాహనలేదని..