పొరుగుదేశం పాకిస్థాన్లో నాలుగోసారి సైనికకుట్ర జరుగుతోంది. అయితే, ఇదేమీ ఓ చీకటిరాత్రిన, తుపాకీమోతల మధ్య జరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే, రాజ్యాంగబద్ధంగా, చట్టసభ తోడ్పాటుతో, గతానికి పూర్తిభిన్నంగా కొత్తతరహాలో...
విశాఖపట్నంలో ఒక గిగావాట్ సామర్థ్యంతో దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ను స్థాపించడానికి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన తరుణంలో సర్వత్రా హర్షాతిరేకాలతోపాటు కొన్ని సహజమైన సందేహాలు వ్యక్తమయ్యాయి.....
ప్రపంచంలో అణుబాంబు లాంటి శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే. ప్రపంచాన్ని జయించాలన్నా, చంద్రునిపైకి ఎగరాలన్నా...
భారతీయ సమాజంలో సర్వాంతర్యామి భగవంతుడు కాదు... కులమే’ అంటారు ప్రఖ్యాత చరిత్రకారుడు బిపిన్ చంద్ర. మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులం ఆవరించి ఉందన్నది ఓ చేదు వాస్తవం.....
కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 19న రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ముడి పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం సులభంగా అందుబాటులో ఉంచి...
కవీ నీ గురించి నివాళి రాయాలంటే అక్షరాలు కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాయి. అందెశ్రీ! నిన్ను తలంచుకోవాలంటే కలం గద్గద స్వరమై రాయలేక నిలువెల్లా వణికిపోతుంది....
వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సోమవారం బ్రెజిల్లో ఆరంభమైంది...
ముస్లిం బాల్య జీవిత అనుభవాలతో నెల్లూరు మాండలికంలో మహమ్మద్ ఖదీర్బాబు రాసిన పుస్తకాలు దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు...
కొంతమంది కవులు రచయితలు తాము చెప్పింది పరమ ప్రామాణికం అనే ఆలోచనతో, ఎటువంటి పరిశోధనాత్మక పద్ధతి లేకుండా, కేవలం వ్యక్తిగత అభిప్రాయాలను..
A Powerful Telugu Poem by Pasunoori Ravinder