ఇటీవల, జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం– ఉచిత పథకాల సంస్కృతిపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడులో ఉచిత విద్యుత్ పంపిణీ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై...
టీ20లో రోహిత్శర్మ నేతృత్వంలో 2024లో భారత్ సాధించిన విజయం ఒక చరిత్ర అయితే, 2026లో సొంతగడ్డపై ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఒక అద్భుతం...
పదిహేడేళ్ళ కుర్రాడు. చేతిలో చిన్న పుస్తకం. మైదానం. ‘‘లేచిపోయినానని ఎవరన్నా అంటే నా మనసుకెంతో కష్టంగా వుంటుంది’’. తొలి వాక్యమే కలవరపరచింది. నవల చదవడం పూర్తయింది. కకావికలైపోయాడా...
చేతనగల రచయిత్రికి నిబద్ధత తోడైతే ఆ కలం పేరే జీలానీ బానూ! తెలుగువారితో మమేకమైన అరుదైన ఉర్దూ రచయిత్రి. అస్వస్థత కారణంగా ఇటీవల కన్ను మూశారు. హైదరాబాద్ దకన్ నుంచి ఇక్బాల్ మతీన్, ఎవజ్ సయీద్...
తెలుగు పత్రికల్లో ఒకప్పుడు దేశవిదేశాల రచనలు బొమ్మలతో పాటు ఎపిసోడ్లలాగా ప్రచురితమయ్యేవి. ఈమధ్య అలాంటివి తెలుగు సాహిత్యంలో కనబడటం తక్కువైంది. చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అనువాద రూపంలో...
ఈ ప్రయాణమంతా మబ్బుల నీడల్లో దాగుడుమూతల్లో ఆకాశం విచ్చుకునేదాకా, నదీప్రవాహమంతా..
‘పొలం గట్ల వెంట’ కవితా సంపుటి, కవితా సంపుటాలకు ఆహ్వానం, అరసం కథ, కవితల పోటీ, కథా సంపుటాలకు ఆహ్వానం, శాంతా–వసంతా ట్రస్ట్ పురస్కారాలు...
పశ్చాత్తాపం–ప్రాయశ్చిత్తం... ఈ రెండూ మనుషులకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తాయి. మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేయకుండా ఉండడు. అయితే, తప్పు చేస్తున్నామని గుర్తించి...
మార్చి 8 అనగానే దాని పోరాట స్ఫూర్తిని మహిళలకు అందించడం కాకుండా దానిని కొంతమంది కేవలం శుభాకాంక్షల రోజుగా దిగజార్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో మహిళల జీవనాధారంగా నిలిచిన...
వెలగట్టలేని కుటుంబ శ్రమతోను, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలోనూ యావత్ మహిళా ప్రపంచం రోజూ యుద్ధ వాతావరణంలోనే జీవిస్తోంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి...