‘మే 4 తర్వాత నేను బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి మరోసారి బెంగాల్ రావాల్సి వస్తుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ‘ఒడిషా, బిహార్ తర్వాత...
‘ఈ బిల్లు పాసవుతుందంటారా.. మా బాస్ ఒకటికి రెండుసార్లు అడుగుతున్నారు’ అని ఒక మిత్రపక్ష ఎంపీ గతవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూను అడిగారు. ‘ఆ అనుమానం మీకు ఎందుకు వస్తోంది? నరేంద్ర మోదీ...
‘ఒక రాష్ట్రానికి ఏ ప్రాంతం రాజధానిగా ఉండాలో నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ 2020 ఫిబ్రవరి 5న లోక్సభలో...
‘ఈ దుర్మార్గమైన వ్యవస్థను కూలద్రోయాల్సిందే సార్.. నేను కూడా అన్నలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను..’ అని ఇంజనీరింగ్ చదువుతున్న శ్రీనివాస్ అనే 20 ఏళ్ల యువకుడు...
పశ్చిమాసియాలో ప్రజ్వరిల్లుతోన్న యుద్ధం వల్ల, కరోనా సమయంలో తలెత్తిన సంక్షోభం లాంటిదే ఇప్పుడు దేశంలో నెలకొని ఉన్నదని, అందరూ కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు....
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ప్రకటించారు. ఇప్పుడు అందరి ఆసక్తి ఎన్నికల రాష్ట్రాలలో ఘటనా ఘటనలపై ఉన్నది. పార్లమెంటులో గత రెండు రోజులుగా సభా కార్యకలాపాలు సజావుగా...
రెండు దశాబ్దాల నాటి మాట. 2006 జనవరిలో హైదరాబాద్లోని బాలయోగి ఆడిటోరియంలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన సహచరుడు కేవీపీ...
‘సుప్రీంకోర్టు సంస్థాగత ఆధిపత్యాన్ని దిగజార్చేందుకు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలను అడ్డుకోకపోతే, ప్రజల దృష్టిలో...
‘మనం ప్రతి ఒక్కరినీ ఎలాంటి ప్రతిఘటన లేకుండా అంగీకరించాలి’ (సర్వేషాం అవిరోధేనా) అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఒక సందర్భంలో చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ సంవత్సరంలో ప్రవేశించిన...
కనీవినీ ఎరుగని అకృత్యాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్కు సంబంధించి అన్ని ఫైళ్లను విడుదల చేశామని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ వెల్లడించిన రెండు రోజుల్లోనే తాను నిర్దోషి అన్న విషయం రుజువయిందని, ఆ నేరస్థుడితో తనకు...