ఈ ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆసేతు హిమాచలం ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆ వేడుకలలో పాల్గొనాలని...
కొందరు ఆయన నుదుట విభూతి రేఖలు చూసి భక్తి పరవశులవుతారు. మరి కొందరు ఆయన ఊర్థ్వ పుండ్రాలను చూసి తన్మయత్వం చెందుతారు..
మహారాష్ట్రలో అనూహ్యంగా శివసేన చీలిపోయి బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తిరుగులేదనే అభిప్రాయం...
అహింస, సహాయ నిరాకరణోద్యమాల ద్వారానే పూర్ణ స్వరాజ్యం సాధించాలని మహాత్మాగాంధీ తీర్మానం ప్రవేశపెట్టిన చరిత్రాత్మకమైన కాంగ్రెస్...
మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 15 మంది, సాయంత్రం అయిదారుగురు జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనను కలుసుకునేందుకు వచ్చారు.
గతంలో బడ్జెట్ సమావేశాలంటే ఎంతో ఉత్కంఠ కలిగేది. ఆర్థిక మంత్రి ఒక్కో ప్రతిపాదనను ప్రకటిస్తుంటే ఆశ్చర్యం కలిగేది. దేశంలో అన్ని వర్గాలూ బడ్జెట్ కోసం ఎదురుచూసేవి...
న్యూ ఢిల్లీ ఆకాశాన కారు చీకట్లలా మేఘాలు అలముకున్నాయి. అవి, దేశ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయనడం సత్య దూరం కాదు....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజురోజుకూ సాధువులా మారిపోతున్నారు. తెల్ల మబ్బులా గడ్డం రోజురోజుకూ పెరుగుతుండగా ఆయన మహర్షిలా...
‘‘చాలారోజుల తర్వాత వీణాకర్ణుడు తన మిత్రుడు చూడాకర్ణుడిని చూసేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. తన మిత్రుడిని సాదరంగా ఆహ్వానించిన చూడాకర్ణుడు అతడితో మాట్లాడుతూనే...
మోదీప్రభుత్వం గురించి దేశ ప్రజలుఏమి ఆలోచిస్తున్నారు? ఇండియా టుడే తాజాగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న జనాదరణపై విశేషచర్చ రేకెత్తించింది...