దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత రెండు సార్వత్రక ఎన్నికల్లోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించి పెట్టిన నరేంద్రమోదీ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. రామమందిర నిర్మాణాన్ని...
బాబ్రీ మసీదు కట్టడం నేలమట్టం కావడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సంఘటన సంభవించిన డిసెంబర్ 6, 1992 ముందు రోజు రామజన్మభూమి మీడియా సెంటర్ డైరెక్టర్ రమాశంకర్ అగ్నిహోత్రిని...
‘మీరు నేతగా ఎన్నికయ్యారు. ముందు వరుసలోకి వెళ్లండి’ అని 2021 సెప్టెంబర్లో గుజరాత్ లో జరిగిన బీజేపీ శాసనసభా పార్టీ సమావేశంలో చివరి వరుసలో ఉన్న...
కాలం ఎంత వేగంగా పయనిస్తోందని? రైలు ప్రయాణంలో చెట్లూ, ఊళ్లూ, మనుషులూ వేగంగా వెనక్కి వెళుతున్నట్లు చరిత్ర ప్రయాణంలో రాజకీయ నాయకులూ, ఘటనలూ...
ఢిల్లీ మద్యం స్కామ్లో ఉన్న వారినెవరినీ వదలబోమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రకటించారు...
‘రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఏ విషయమూ చెప్పడం కష్టం’ అని ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనే కాదు..
మరో రెండు వారాల్లో ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల భవిష్యత్ ఏమిటో తేలనున్నది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఫలితాలకు జాతీయ రాజకీయాలతో అంత ప్రమేయం లేదు కనుక...
‘మీరు మా పార్టీలో ఇమడలేరు. మా సంస్కృతిని మీరు జీర్ణించుకోవడం కష్టం’ అని ఒకప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి తెలుగుదేశం నేత ఉపేంద్రకు చెప్పారట. ఆయన చెప్పిన విధంగానే...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) క్రింద రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది...
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోటీలో నిలదొక్కుకునే పరిస్థితి లేదని, కనీసం రెండంకెలయినా సాధిస్తుందో లేదో అని వార్తాకథనాలు, సర్వేలు వెలువడుతున్న తరుణంలో ఇతర పార్టీల్లోంచి ఆ పార్టీలో చేరిన నేతల్లో తీవ్ర కలవరం...