పాక్కు ఇక కష్టమే!
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:34 AM
న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను చిత్తుగా ఓడించడంతో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి....
న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను చిత్తుగా ఓడించడంతో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి.
పాక్ సెమీస్ చేరాలంటే...
న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవాలి. ఒకవేళ కివీస్ గెలిస్తే...5 పాయింట్లతో సెమీ్సకు చేరుతుంది. అప్పుడిక పాక్ చివరి మ్యాచ్లో లంకపై విజయం సాధించినా ఉపయోగం ఉండదు.
న్యూజిలాండ్ను ఇంగ్లండ్ ఓడిస్తే..తమ చివరి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు నెట్రన్రేట్ ఎక్కువ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. రన్రేట్ విషయంలో కూడా పాక్ చాలా వెనుకంజలో ఉంది.
గ్రూప్-2
జట్టు మ్యా గె ఓ ర పా ర.రే
ఇంగ్లండ్ 2 2 0 0 4 1.491
న్యూజిలాండ్ 2 1 0 1 3 3.050
పాకిస్థాన్ 2 0 1 1 1 -0.461
శ్రీలంక 2 0 2 0 0 -2.800
మ్యా: మ్యాచ్లు; గె: గెలుపు; ఓ: ఓటమి;
ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్రేట్
ఇవి కూడా చదవండి:
మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్బాల్ ప్లేయర్
టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169