అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Mar 15 , 2026 | 07:49 AM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి శనివారం మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ కుమారుడు, నటుడు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించారు.
1/6
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి శనివారం మర్యాదపూర్వకంగా వెళ్లారు.
2/6
ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ కుమారుడు, నటుడు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించారు.
3/6
ఈ వివాహం అనంతరం, కొత్త దంపతులను ప్రత్యక్షంగా కలుసుకుని సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
4/6
ఈ సందర్భంగా కొత్తగా పెళ్లి అయిన శిరీష్, నయనిక దంపతులకు ఆశీస్సులు అందించి వారి వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
5/6
కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కూడా సీఎం ఆత్మీయంగా మాట్లాడారు.
6/6
అల్లు కుటుంబ సభ్యులు చంద్రబాబును సాదరంగా ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.
Updated at - Mar 15 , 2026 | 07:50 AM