సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం..

ABN, Publish Date - May 21 , 2026 | 02:17 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 1/8

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 2/8

గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి.. ఈ పుష్కరాలను ప్రారంభించారు.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 3/8

మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు నదిలో పుణ్య స్నానం ఆచరించారు.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 4/8

ఈ పుష్కరాల్లో పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్న భక్తులు.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 5/8

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 6/8

మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగుతాయి.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 7/8

ఈ పుష్కరాల కోసం రూ. 200 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. 8/8

2025, మే 15వ తేదీన సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవి మే 26వ తేదీతో ముగిశాయి. వీటిని ఆది పుష్కరాలు అని అంటారు.

Updated at - May 21 , 2026 | 02:20 PM