8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు..
ABN, Publish Date - May 28 , 2026 | 09:10 PM
తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం (మే 28వ తేదీ) 8వ రోజు ఈ పుష్కరాలు కొనసాగుతున్నాయి.
1/12
తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాు వైభవంగా జరుగుతున్నాయి.
2/12
పవిత్ర త్రివేణి సంగమం వద్ద వేద మంత్రోచ్ఛరణలు, పీఠాధిపతుల సమక్షంలో పూజలు, నదీ హారతులతో ఘనంగా కొనసాగుతున్నాయి.
3/12
నదీ స్నానం ఆచరించి.. ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
4/12
పుణ్య స్నానం ఆచరించి.. పురోహితుడి ఆశీస్సులు తీసుకుంటున్న భక్తులు
5/12
నదిలో దీపాలు వదలుతున్న భక్తులు
6/12
కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
7/12
కాళేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కాశీ పురోహితులు
8/12
పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమం
9/12
స్వామి వారు జలవిహారం కోసం సిద్ధంగా ఉంచిన హంసవాహనం
10/12
నదికి హారతి ఇస్తున్న కాశీ పూజారులు
11/12
పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమం.
12/12
కాశీ పూజారులచే స్వామి వారికి మహా హారతి
Updated at - May 28 , 2026 | 09:30 PM