Share News

పోషక జలం

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:47 PM

పండ్లు పోషకభరితాలు. వీటిలోని పోషకాలను రోజంతా అందుకోవాలంటే పండ్ల ముక్కలను నీళ్లలో కలుపుకోవాలి...

పోషక జలం

ఆరోగ్యం

పండ్లు పోషకభరితాలు. వీటిలోని పోషకాలను రోజంతా అందుకోవాలంటే పండ్ల ముక్కలను నీళ్లలో కలుపుకోవాలి. ఈ నీళ్లతో బడలిక దరి చేరకుండా ఉంటుంది. రోజంతా హుషారుగా ఉండగలుగుతాం!

కావలసిన పదార్థాలు:

స్ట్రాబెర్రీలు - 4

నిమ్మకాయ - 1

నీళ్లు - 4 గ్లాసులు

తులసి ఆకులు - 5

తేనె - 1 టేబుల్‌ స్పూను

తయారీ విధానం:

  • స్ట్రాబెర్రీలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి పెట్టుకోవాలి.

  • నిమ్మకాయ చక్రాలుగా కోసుకోవాలి.

  • వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి, ముక్కలు, తేనె, తులసి ఆకులు వేసి కలపాలి.

  • ఫ ఈ గిన్నెను ఫ్రిజ్‌లో 3 గంటల నుంచి 2 రోజుల వరకూ ఉంచి వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 09 , 2026 | 11:47 PM