గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ABN, Publish Date - Jul 21 , 2025 | 06:41 PM
మంచిర్యాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.
మంచిర్యాల: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లోని ఆహారంలో నాణ్యత కరువైంది. మంచిర్యాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, తమకు సమాచారం ఎందుకు లేటుగా ఇచ్చారని సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - Jul 21 , 2025 | 06:45 PM