నడిరోడ్డుపై కత్తులతో దాడి..
ABN, Publish Date - Feb 16 , 2025 | 08:07 PM
హైదరాబాద్: మేడ్చల్లో పట్టపగలే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తులతో పొడిచి హతమార్చారు.
హైదరాబాద్: మేడ్చల్లో పట్టపగలే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తులతో పొడిచి హతమార్చారు. చంపేసి అక్కడ్నుంచి తాపీగా రోడ్డు దాటి వెళ్లిపోయారు. ఇంత దారుణంగా కత్తులతో పొడుస్తున్నా అక్కడికి వెళ్లి అడ్డుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని ఉమేశ్గా పోలీసులు గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. కాగా, ఉమేశ్ మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ బ్యాంక్కు వెళ్లిన ఖాతాదారులకు షాక్
డబ్బుల కోసం సైకోగా మారిన ఓ భర్త..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 16 , 2025 | 08:07 PM