రామచిలుకలను బంధించిన వ్యక్తి అరెస్టు
ABN, Publish Date - Jan 22 , 2025 | 12:25 PM
హైదరాబాద్: నగరంలో అక్రమంగా రామచిలుకలను నిర్బంధించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రామచిలుకలను విక్రయిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు దాడులు జరిపి వంద చిలుకలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో అక్రమంగా రామచిలుకలను నిర్బంధించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రామచిలుకలను విక్రయిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు దాడులు జరిపి వంద చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కాగా పెద్ద మొత్తంలో రామచిలుకలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాఘవేంద్ర బృందం రామచిలుకలను నిర్బంధించిన వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. అతని ఇంట్లో ఉన్న 100 రామచిలుకలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దావోస్లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన
దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు
రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 22 , 2025 | 12:49 PM