మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Mar 02 , 2025 | 12:44 PM

హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మహిళా ప్రయాణీకులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇందుకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మహిళా ప్రయాణీకులపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇందుకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. సర్కారు ఆదేశాల మేరకు రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైడ్‌లు తప్పనిసరి చేయనుంది. ఇకపై సరుకు రవాణాతోపాటు ప్రయాణీకుల వాహనాలు తప్పనిసరిగా వీఎల్డీటీలు అమర్చుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Read More..: సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానం


ఈ వార్తలు కూడా చదవండి..

దుర్గగుడిలో 8 కీలక ఫైళ్ళు గల్లంతు..

ఆశా వర్కర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 02 , 2025 | 12:44 PM