వైస్ ఛైర్మన్గా టీడీపీ అభ్యర్థి గెలుపు
ABN, Publish Date - Feb 17 , 2025 | 01:59 PM
ఇప్పటికే కోరం లేక రెండు సార్లు వాయిదా పడిన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సోమవారం జరిగింది. సభ్యులందరూ 30వ వార్డు కౌన్సిలర్గా ఉన్న భారతిని సభ్యులందరూ వైస్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల (Piduguralla) మున్సిపల్ వైస్ ఛైర్మన్ (Municipal Vice Chairman,) పదవి టీడీపీ (TDP) కైవసం (Win) చేసుకుంది. వైస్ ఛైర్మన్గా ఉన్న భారతిని (Bharathi) కౌన్సిలర్లు (Councilors) ఎన్నుకున్నారు. ఇప్పటికే కోరం లేక రెండు సార్లు వాయిదా పడింది. సోమవారం పూర్తిగా కోరం ఉండడంతో ఎన్నికల అధికారి మురళి ఈ ఎన్నికను పూర్తి చేశారు. దీంతో పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్గా 30వ వార్డు కౌన్సిలర్గా ఉన్న భారతిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ నుంచి వైస్ ఛైర్మన్గా పోటీలో ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి రమాదేవి పోటీలో ఉన్నప్పటికీ సభ్యులందరూ భారతిని ఎన్నుకున్నారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన సీఎం చంద్రబాబు
ఈ వార్తలు కూడా చదవండి..
ప.గో. జిల్లా: సెల్ఫీ వీడియో కలకలం
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం
రాజకీయ రిటైర్మెంట్పై కేశినేని నాని ఏమన్నారంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 17 , 2025 | 01:59 PM