మహాకుంభమేళాకు ప్రధాని మోదీ ..

ABN, Publish Date - Feb 05 , 2025 | 11:25 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాను సందర్శించారు. అరయిల్ ఘాట్‌కు చేరుకుని, అక్కడి నుంచి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేశారు.

ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాను సందర్శించారు. అరయిల్ ఘాట్‌కు చేరుకుని, అక్కడి నుంచి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేశారు. అనంతరం త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ తిరుగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..


ఈ వార్తలు కూడా చదవండి..

రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు

తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..

బ్యాంకులోకి పెట్రోల్ క్యాన్లతో వచ్చిన వ్యక్తి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 05 , 2025 | 11:25 AM